Crime news | గద్వాల పట్టణంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్లోని ఆరు దుకాణాల్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించారు. కాగా, గద్వాల పోలీసులు, బిగ్ సి నిర్వాహకులు రావడంతో దుండగులు పరారైనా ఘటన శనివారం అర్ధరాత్రి చోటు
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వనపర్తి మండలం రాజపేట గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొని ఇద్దరు యువకులు మృతి చెందారు.
Crime news | జిల్లాలోని రాయికల్ మండలం వీరాపూర్ గ్రామ శివారులో కడతాల స్వామిరెడ్డికి చెందిన ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది.
జైపూర్ : యువతితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడనే కోపంతో దళిత యువకుడిని కొందరు కొట్టిచంపిన ఘటన రాజస్ధాన్లోని హనుమాన్ఘఢ్లో వెలుగుచూసింది. యువకుడిపై దాడి ఘటనకు సంబంధించిన వీడియో సోష
షాబాద్ : స్నానం చేసేందుకు చెరువులోకి దిగిన యువకుడు ఈత రాకపోవడంతో నీటమునిగి మృతిచెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. షాబాద్ సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్క�
ముంబై : కదులుతున్న రైలులో మహిళను ఎన్సీబీ సూపరింటెండెంట్ లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఔరంగాబాద్లో 35 ఏండ్ల నిందితుడిని పర్లీ రైల్వే పోలీసులు శుక్రవారం
ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అశ్లీల వీడియోల రాకెట్ కేసులో ముంబై పోలీసులు బాలీవుడ్ మోడల్, నటి గెహనా వశిష్ట్ సహా ఐదుగురిపై తాజా చార్జిషీట్ నమోదు చేశారు. వర్ధమాన నటీమణులను అశ్లీ�
మట్టెవాడ : వరంగల్ హంటర్ రోడ్లోని లక్ష్మిప్రసన్న ట్రాన్స్పోర్ట్ నుంచి చాక్లెట్, ఫెస్ట్ కాటన్స్ ఎత్తుకెళ్లిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ గణేష్ తెలిపారు. �
దోమ : కడుపునొప్పి బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వివాహిత మృతి చెందిన ఘటన దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో చోటు చేసుకున్నది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్�
మంచాల : పాతకక్షలతో ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన సంఘటన మంచాల పోలీసు స్టేషన్ పరిధిలోని నోముల గ్రామంలో చోటుచేసుకుంది. శుక్రవారం సీఐ వెంకటేష్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నోముల గ్రామాన�
కేశంపేట : గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మంటపంలో తనను పూజ చేయకుండా చేసి అవమానించారని మనస్థాపంతో మహిళా సర్పంచ్ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన కేశంపేట మండలం దత్తాయపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుక
న్యూఢిల్లీ : దళిత బాలికను కిడ్నాప్ చేసి ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన గ్రేటర్ నోయిడాలో కలకలం రేపింది. నిందితులు ఈ దారుణాన్ని ఫోన్లో రికార్డు చేసి ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తా�