పెద్దేముల్ : మంబాపూర్ నుంచి తాండూరుకు బైక్పై వెళుతుండగా బైక్ అదుపు తప్పి ఓ మహిళ మృతి చెందిన సంఘటన పెద్దేముల్ పోలీసు స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. మంబాపూర్ గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల
అక్కన్నపేటలో రోడ్డుపై వెళ్తున్న వృద్ధురాలిని ఢీకొట్టిన డీసీఎం.. చికిత్స పొందుతూ మృతి రామాయంపేట: రామాయంపేట మండలం, అక్కన్నపేట గ్రామంలోని రైల్వే గేటు వద్ద వృద్ధురాలిని డీసీఎం ఢీకొట్టిన ప్రమాదంలో ఆమెకు తీ�
యాచారం : మండలంలోని వివిధ గ్రామాల్లో గుడుంబా తయారీదారులు, విక్రయదారులతో పాటు బెల్టుషాపులు నిర్వహిస్తున్న 20మందిని ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం తాసిల్దార్ నాగయ్య ఎదుట బైండోవర్ చేశారు. మండలంలోని పలు తండా�
కాళేశ్వరం : మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ సాయి ప్రసన్నకూమర్ తెలిపారు. శుక్రవారం ఉదయం గోదావరి వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉందని భక్తులు, స్థాన�
లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలకు తెరపడటం లేదు. చెత్త పడేసేందుకు బయటకు వచ్చిన బాలిక(17)ను ముగ్గురు యువకులు తుపాకీతో బెదిరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం ముజ
కోనరావుపేట : చెట్టుకు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కోనరావుపేట మండలంలోని బావుసాయిపేట గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొడ్డు నర్సయ్య, మైసవ్వ దం
సిద్దిపేట టౌన్ : గంజాయి విక్రేతను పట్టుకుని అతడి నుంచి 550 గ్రాముల మత్తు పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం సిద్దిపేట టూటౌన్ పోలీస్స్టేషన్లో టాస్క్ఫోర్స్ సీఐ ప్రసాద్తో కలిసి సీఐ �
వరంగల్ చౌరస్తా : నగర నడిబోడ్డున జెపీఎన్రోడ్లో ఉన్న నిర్మలామాల్లో గుర్తు తెలియని మగ శిశువు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం మాల్లోని 3వ అంతస్తులో ఉన్న వీ లవ్ సొసైటీ కార�
కులకచర్ల : కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్నసంఘటన కులకచర్ల పోలీస్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. కులకచర్ల ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మందిపల్ గ్రామానికి చెందిన వడ్డె గోపాల్ గ�
జగదేవ్పూర్ : బోర్ మోటార్ ఆన్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ తీగ తగిలి రైతు మృతి చెందిన ఘటన మండలంలోని అంతాయగూడెం గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామాని�
జహీరాబాద్ : అక్రమంగా రెండు లారీల్లో తరలిస్తున్న 437 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆర్టీవో చెక్పోస్టు వద్ద పట్టుకున్నట్లు పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ శఫియొద్దీన్ తెలి�
కరీమాబాద్ : కూతురుని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిన తల్లీ కనిపించకుండా పోయిన సంఘటన మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝాన్సీనగర్కు చెందిన గూల్ల స�
భోపాల్ : తమ కుటుంబానికి చెందిన మహిళ ఓ యువకుడితో పారిపోయేందుకు సహకరించిందనే కోపంతో బాలిక కళ్లలో ఇద్దరు వ్యక్తులు యాసిడ్ పోసిన ఘటన మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా బర్హో గ్రామంలో వెలుగుచూస�