కొడంగల్ : ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగి తృటిలో ప్రాణాపాయం తప్పిన సంఘటన మండలంలోని కస్తూర్పల్లి గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ సమ్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని అత్త�
Man cuts wife nose:భర్తలో కోపం నశాలానికి ఎక్కింది. దాంతో భార్యకూ కోపం వచ్చింది. ఇద్దరూ చెడామడా తిట్టుకున్నారు. ఈ క్రమంలో భర్త ఇంట్లో కూరగాయలు కోసే కత్తి తీసుకొచ్చి భార్య ముక్కు కేసేశాడు.
బొంరాస్పేట : చెరువులో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని నాందార్పూర్లో జరిగింది. గౌరారం గ్రామానికి చెందిన పద్మప్ప (60)కు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఐదు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. శని
శంకర్పల్లి : శంకర్పల్లి మండలం అలాంఖాన్గూడ గ్రామ శివారులో శుభగృహ వెంచర్ గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. సీఐ మహేశ్గౌడ్ కథనం ప్�
ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో నిర్భయ తరహా ఘటన కలకలం రేపింది. సబర్బన్ సకినాక ప్రాంతంలో టెంపో వాహనంలో 34 ఏండ్ల మహిళపై లైంగిక దాడి జరిపి ఆమె ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్తో గాయపరిచిన ద�
షాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలోని సర్దార్నగర్ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కక్కులూర్ గ్రామానికి చె�
క్రైం న్యూస్ | రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని అతి వేగంతో వచ్చిన బైకు ఢీకొట్టింది. తీవ్ర గాయలపాలైన వ్యక్తిని దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ �
ముంబై : పోటీ పరీక్షలకు ప్రిపేరవుతూ శిక్షణ తీసుకుంటున్న సమయంలో పరిచయమైన యువతీ యువకులు ఆపై పుణేలో ఒకే ఇంట్లో సహజీవనం చేశారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఆగస్ట్ 29న ప్రియుడిని ఊ�
దుండిగల్: మూర్చ వ్యాధితో బాలుడు మృతిచెందిన సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కుత్బుల్లాపూర్ సర్కిల్, సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ రాజీవ్గృ�
మహిళ మృతి | ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న ఓ మహిళను డీకొట్టింది. ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో సదరు మహిళ అక్కడికక్కడే మృతిచెందింది.