Crime news | రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి రూ.2కోట్ల మోసానికి పాల్పడిన వ్యక్తులపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది.
తాండూరు రూరల్ : అనారోగ్యం బారీన పడిన కూతురును కాపాడుకునేందుకు భుజాలపై మోసుకొచ్చిన తల్లిదండ్రుల తాపత్రయం ఫలించలేదు. గ్రామ శివారులో ప్రవహిస్తున్న వాగుకు వంతెన లేని కారణంగా చిన్నారికి సకాలంలో వైద్యం అంద
మోమిన్పేట : శంషాబాద్ జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఆశయ్య ఆత్మహత్య చేసుకున్నారు. ఇతని స్వస్థలం వికారాబాద్ జిల్లా ఎన్కతల గ్రామం. చేవెళ్లలో విధులు నిర్వహించేవారు. శనివారం ఉద
పరిగి టౌన్ : ప్రాజెక్టును సందర్శించడానికి వచ్చి అనంతలోకాలకు వెళ్లిన సంఘట మండల పరిధిలోని లఖ్నాపూర్ ప్రాజెక్టు వద్ద చోటు చేసుకుంది. ఆదివారం పోలీసులు తెలిపిన విరాల ప్రకారం.. నగరంలోని సూరారం గ్రామానికి చె
బంగారు ఆభరణాలు చోరీ | ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణించిన ఓ వ్యక్తి బ్యాగు నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
క్రైం న్యూస్ | పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొట్టడడంతో అక్కడికక్కడే మృతి చెందన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
క్రైం న్యూస్ | మొక్కజొన్న చేనుకి రక్షణగా విద్యుత్ తీగ అమర్చాడు.
శనివారం సాయంత్రం మంగ్య నాయక్ అనే మరో రైతు గడ్డి కోయడానికి వెళ్లి విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
యువకుడు గల్లంతు | జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు న్యాల్కల్ మండలంలోని రేజింతల్- ఎల్గోయి గ్రామ శివారు మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కాగా, బైక్పై వెళ్తున్న ఓ గుర్తు తెలియని యువకుడు వాగులో గల్లం