ప్రియుడితో కలిసి భర్తను చంపి అమ్రాబాద్ అడవుల్లో పడేసిన భార్య పోలీసుల విచారణలో బయటపడిన ఆధారాలు భార్యతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు షాబాద్ : వివాహేతర సంబంధానికి అడ్డ�
మద్యం దుకాణం సిబ్బంది దాడిలో వ్యక్తి మృతి | సూర్యాపేట జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకున్నది. కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామంలో మద్యం దుకాణం సిబ్బంది దాడిలో వ్యక్తి మృతి చెందాడు. మద్యం దుకాణం సిబ్బంది, �
మొయినాబాద్ : అతి వేగంగా వెళ్తున్న ఆటో ముందున్న కారు యూటర్న్ చేస్తుండగా దానిని తప్పించబోయి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్ర�
సెల్ఫోన్ దొంగ అరెస్ట్ | జల్సాలకు అలవాటు పడి రద్దీగా ఉన్న రైల్వేస్టేషన్లలో సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని కాచిగూడ రైల్వేపోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ట్రక్కుకు కాళ్లు కట్టి.. రోడ్డు మీద ఈడ్చుకెళ్లి | భూమి మీదనే నరకం చూపిస్తున్నారు జనాలు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి మధ్య ప్రదేశ్లో చోటు చేసుకుంది
అతివేగమే ఆ ముగ్గురు యువకులను మింగేసింది. సంఘటన జరిగిన తీరు చూస్తే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని అందరూ భావించారు. కాని సీసీ కెమెరాలు పరిశీలించగా నిజం బయటపడింది.
రామంతాపూర్ : చౌటుప్పల్ మండంలో ధర్మోజీగూడెం వద్ద బైక్ ను లారీ ఢీ కొట్టడంతో రామంతాపూర్ కు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి. రామంతాపూర్ లోని నెహ్రూనగర్, భరత్నగర్ లకు చెం�
యాచారం : అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని దర్పల్లిలో చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. దర్పల్లి గ్రామానికి చెందిన కొండాపురం ఈశ్వరయ్య (44) కూలీ పని చేసుకు�
మీరట్ : యూపీలోని మీరట్ జిల్లా పస్వాడా గ్రామంలో మహిళ హత్య మిస్టరీని పోలీసులు చేధించారు. ఘటనా స్ధలంలో లభించిన వస్తువుల ఆధారంగా పోలీస్ డాగ్ నిందితులను పట్టించింది. బాధితురాలిని ప్రియుడితో క�
శామీర్పేట :తృటిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. ఈ సంఘటన శామీర్పేట రాజీవ్ రహదారిపై శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఓ కారు సిద్దిపేట వైపు నుంచి హైదరాబాద్కు వెళ్తున్నక్రమంలో శామీర్పేట మండలం రాజీ
ఆమనగల్లు : పార్క్ చేసిన ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసిన కేసులో నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు. సీఐ వివరాల ప్రకారం శంషాబాద్ మండలంలోని పాలమాకుల గ్రామా�
ఆమనగల్లు : నకిలీ భూ పత్రాలను సృష్టించి రైతులను మోసం చేసి బ్యాంకు రుణాలను పొందిన కేసులో శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ ఉపేందర్ పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. �
దౌల్తాబాద్ : కారు, బైక్ ఢీకొని నలుగురికి గాయాలైన సంఘటన దౌల్తాబాద్ మండలంలోని చెల్లాపూర్ గ్రామ స్టేజీ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సాయ