తిరువనంతపురం : పెండ్లికి నిరాకరించిందనే కోపంతో గర్ల్ఫ్రెండ్ను దారుణంగా హత్య చేయడంతో పాటు అడ్డగించిన ఆమె తల్లిపై దాడి చేసిన వ్యక్తి ఉదంతం కేరళలోని నెడుమంగడ్ ప్రాంతంలో వెలుగుచూసింది. కేర�
పెండ్లి చేసుకుందాం.. అమెరికాలో సెటిల్ అవుదామంటూ.. సికింద్రాబాద్కు చెందిన ఓ యువతిని సైబర్ నేరగాడు మోసం చేసి.. రూ. 21 లక్షలు వసూలు చేశాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన సదరు బాధితురాలు పెండ్లి కోసం తన ప్రొఫైల�
ముంబై : మహారాష్ట్రలోని నవీముంబైలో ఎనిమిది నెలలుగా హోటల్లోని రెండు రూములు బుక్ చేసుకుని ఆపై రూ 25 లక్షల బిల్లుల బకాయిలు చెల్లించకుండా పరారైన వ్యక్తి ఉదంతం వెలుగుచూసింది. మురళి కామత్ (43)గా గుర్�
మర్పల్లి : మండలంలోని తిమ్మాపూర్ వాగులో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రవహించిన వాగులో ఓ పెండ్లి కుటుంబం కారు కొట్టుకుపోగా నవాజ్రెడ్డి, అతడి అక్క రాధమ్మ ప్రాణాలతో బయట పడ్డారు. సోమవారం కారు డ్ర�
సెల్ఫోన్ దొంగ అరెస్ట్ | రద్దీగా ఉన్న పలు రైల్వేస్టేషన్లలో సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని కాచిగూడ రైల్వేపోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఎదులాపురం : సైబర్ నేరగాళ్లు సామాన్యులను బురిడీ కొట్టించి సొమ్ములతో ఉడాయించడం గురించి మనం చాలాసార్లు విన్నాం. అలాంటి నేరగాళ్లను ఓ సామాన్యుడు బురిడీ కొట్టించి ముప్పుతిప్పలు పెట్టిన ఘటన ఇది. కాబోయే బాధిత�
ఖమ్మం:చేపల వేటకు వెళ్లి ప్రమాదశావత్తు యువకుడు మరణించిన సంఘటన ఖమ్మం టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధి లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మంలోని రమణ గుట్ట ప్రాంతానికి చెందిన విడగొట్టు హనుమం
మసాజ్ సెంటర్ | మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ కేంద్రం పై ఎస్.ఆర్ నగర్ పోలీసులు దాడి చేశారు. కేంద్రం నిర్వాహకురాలితో పాటు అయిదుగురు యువతులు, మరో విటుడిని అరెస్టు చేశారు.