లక్నో: యూపీలోని రాంపూర్ జిల్లాలో దారుణం జరిగింది. దళిత బాలికను ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆదివారం రాత్రి బాలిక తన ఇంటి వరండాలో నిద్రిస
భోపాల్ : మరదలిపై కన్నేసి రెండేండ్లుగా ఆమెను లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా వేరొక వ్యక్తితో జరిగిన నిశ్చితార్ధాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించిన మేనబావపై బాధితురాలు పోలీసులకు ఫిర�
కుత్బుల్లాపూర్ : ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఓ గృహిణి అదృశ్యమైన ఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. దూలపల్లి వీకర్ సెక్షన్కు చెందిన షేక్ రషీయాబేగం(34)
మర్పల్లి : భర్త మరణించాడని మనస్తాపం చెంది ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మర్పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్పల్లి గ్రామానికి చెందిన పులుమద్ది శేఖర్�
బంట్వారం : పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మ చేసుకున్న సంఘటన బంట్వారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రొంపల్లి గ్రామానికి చెందిన కురువ నర్సింహు�
పాత కక్షలతో కన్నతల్లిపై దాడి గతంలో బీరు సీసాతో పొడిచి హత్యాయత్నం గంటపాటు గ్రామంలో స్వైర విహారం నిడమనూరు: ఆస్థి తగాదా నేపథ్యంలో కన్న తల్లిపైనే కాఠిన్యాన్ని ప్రదర్శించాడో ప్రబుద్ధుడు.. తన తోబట్టువుకు ఎక్�
కొత్తూరు : రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని ఇండియన్ గ్యాస్ ట్యాంకర్ ఢీ కొట్టిన సంఘటన కొత్తూరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరుకు చెందిన పిట్టల శ్రీశైలం (20) త
నల్లగొండ : ఆస్తి కోసం వృద్ధురాలు అని కూడా చూడకుండా కన్నతల్లిని ఓ కసాయి కొడుకు, అతడి భార్య తీవ్రంగా హింసించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుక
హైదరాబాద్ : చైన్ స్నాచింగ్కు పాల్పడ్డ డ్యాన్స్ మాస్టర్ను నగరంలోని ఎస్.ఆర్.నగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడిని సీహెచ్. వినోద్(27) గా గుర్తించారు. నల్లగొండ జిల్లా నార్కెట్పల్ల�