దౌల్తాబాద్ : కారు, బైక్ ఢీకొని నలుగురికి గాయాలైన సంఘటన దౌల్తాబాద్ మండలంలోని చెల్లాపూర్ గ్రామ స్టేజీ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సాయ
శంకర్పల్లి : గుర్తు తెలియని దుండగులు టెంట్హౌజ్ను తగులబెట్టిన సంఘటన శంకర్పల్లి మండలంలోని జనవాడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండల పరిధిలోని జనావడలో తలారి బా
భోపాల్ : పట్టపగలు.. అందరూ చూస్తుండగానే ఓ దుండగుడు మహిళకు పాయింట్ బ్లాక్లో గన్పెట్టి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని దర్జాగా చెక్కేశాడు. ఈ దౌర్జన్య ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్ర గ్వాలియర్లో చోటుచేసుక
సత్తుపల్లి : పట్టణ శివారులోని ప్రతాప్ దాబాలో దాడికి గురై హైదరాబాద్లో చికిత్స పొందుతున్న జంగం కిరణ్ హత్యాయత్నం కేసులో ముగ్గురు వ్యక్తులను గురువారం రిమాండ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు. సురసిన్ బెహరా �
చెన్నై : బాకీ తీర్చలేదని అప్పు ఇచ్చిన వ్యక్తి అమానుషంగా వ్యవహరించారు. రుణం తీసుకున్న వ్యక్తి ముగ్గురు కూతుళ్లతో పాటు మరో యువతిని తన నిర్బంధంలోకి తీసుకున్నాడు. తమిళనాడులోని తిరువనమలై జి
ముంబై : పుణేలో దారుణం జరిగింది. సెక్స్ వర్కర్ను హత్య చేసిన వ్యక్తి ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి మూడు సూట్కేసుల్లో నింపి వాటిని పుణేలోని ముత ఘాట్లో పడవేసిన ఉదంతం కలకలం రేపింది. పదిరోజుల త�
కోల్కతా : మాస్క్ సరిగా ధరించలేదని అడిగినందుకు ఓ మహిళను వెంటాడి వేధింపులకు గురిచేసిన యువకుడిని కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ శ్యామ్పుకుర్ ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు రాగా ఆమెపై �
Road accident | రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ టెకీ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతానికి చెందిన సాప్ట్వేర్ ఇంజినీర్ అనూష (27) కారు డ్రైవర్ శివ మరో ముగ్గురు మహిళా సాప్ట్వేర్ ఇంజినీర్లు క�