బొంరాస్పేట: చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతైన సంఘటన బొంరాస్పేట మండలంలో చోటు చేసుకుంది. బుర్రితండాకు చెందిన మాణిక్య నాయక్ కొడుకు పోమ్యానాయక్(26) గురువారం రాత్రి 9 గంటలకు చేపల వేట కోసం ఇంటి నుంచి వెళ్లాడు.
దుండిగల్: అనుమానంతో సొంత బావను హత్య చేసిన నిందితులను శుక్రవారం దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని సూరారం కాలన
పెద్దఅంబర్పేట : పెద్దఅంబర్పేట మున్సిపాల్టీలో అనుమతులు లేకుండా చేపట్టే నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ఖమార్ అహ్మద్ అన్నారు. హతిగూడ సర్వే నంబర్ 2,3,4,5లలోని ప్లాట్ నంబర�
అబ్దుల్లాపూర్మెట్ : కారు అదపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న సంఘటన శుక్రవారం అబ్దుల్లాపూర్మెట్ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగోల్ ఆనంద్నగర్కు చెందిన నైకోట
జగిత్యాల : జిల్లాలోని జగిత్యాల మండలం టి.ఆర్.నగర్లో రమేష్ అనే వ్యక్తి మృతిచెందాడు. చేతపడి కారణంగానే రమేష్ చనిపోయాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు పుల్లయ్య అనే వ్యక్తికి చితకబాదారు. కాగా తానే మంత్రాలతో చం�
జగిత్యాల : జిల్లాలోని రాయికల్ మండలం కిష్టంపేటలో విషాద సంఘటన చోటుచేసుకుంది. లావణ్య అనే ఓ మహిళ తన ఇద్దరు కొడుకులతో సహా బావిలో దూకింది. ఈ ఘటనలో లావణ్య, ఆమె పెద్ద కుమారుడు గణేశ్(9) మృతిచెందగా చిన్న కొడుకు హర్ష�
నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ బస్టాండ్లో శుక్రవారం భారీ చోరీ జరిగింది. బంగారం, వెండి, నగదు ఉన్న బ్యాగుతో వ్యాపారి బస్సు ఎక్కాడు. కాగా బ్యాగును సీటులో పెట్టి టికెట్ కోసం డ్రైవర్ వద్దకు వెళ్లగా ముగ్గుర
కుత్బుల్లాపూర్ :పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గృహిణి అదృశ్యమైంది. గుంటూరు జిల్లాకు చెందిన రాంబాబు, నిధ(25) దంపతులు. గత కొన్నేళ్ల కిందట నగరంలోని గుండ్లపోచంపల్లికి వలస వచ్చి ఇద్దరూ ప్రైవేట్ జాబ్ చేస
ఇస్లామాబాద్ : వివాహితకు మత్తుమందు ఇచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు నేరాన్ని వీడియో రికార్డు చేసి బ్లాక్మెయిల్కు పాల్పడిన స్కూల్ టీచర్ ఉదంతం పాకిస్తాన్లో కలకలం రేపింది. చినియత్లో�
కుత్బుల్లాపూర్ : ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఆంధ్రప్రదేశ్ ఈస్ట్గోదావరి జ�
బావను బావమరిది, అతడి కుటుంబసభ్యులు దారుణంగా హతమార్చారు. కొట్టి చంపుతున్నట్లు హతుడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పి.. మరీ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన సూరారం కాలనీలో కలకలం సృష్టించింది.
జైపూర్ : రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో దారుణం జరిగింది. మేకలను మేపుతున్న మైనర్ బాలికపై 40 ఏండ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై బాలిక మెడకు తాడుతో ఉరి బిగించేందుకు విఫలయత్నం చేసిన ఘటన క
దుండిగల్: తన భార్య మరణానికి బావే కారకుడనే అనుమానంతో బావమరిది కుటుంబసభ్యులు పథకం ప్రకారం ఇంటికి పిలిచి దారుణంగా హతమార్చారు. కొట్టి చంపుతున్నామని హతుడి కుటుంబసభ్యులకు ఫోన్చేసి చెప్పి మరీ దారుణానికి ఒడి