జగిత్యాల : జిల్లాలోని రాయికల్ మండలం కిష్టంపేటలో విషాద సంఘటన చోటుచేసుకుంది. లావణ్య అనే ఓ మహిళ తన ఇద్దరు కొడుకులతో సహా బావిలో దూకింది. ఈ ఘటనలో లావణ్య, ఆమె పెద్ద కుమారుడు గణేశ్(9) మృతిచెందగా చిన్న కొడుకు హర్ష�
నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ బస్టాండ్లో శుక్రవారం భారీ చోరీ జరిగింది. బంగారం, వెండి, నగదు ఉన్న బ్యాగుతో వ్యాపారి బస్సు ఎక్కాడు. కాగా బ్యాగును సీటులో పెట్టి టికెట్ కోసం డ్రైవర్ వద్దకు వెళ్లగా ముగ్గుర
కుత్బుల్లాపూర్ :పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గృహిణి అదృశ్యమైంది. గుంటూరు జిల్లాకు చెందిన రాంబాబు, నిధ(25) దంపతులు. గత కొన్నేళ్ల కిందట నగరంలోని గుండ్లపోచంపల్లికి వలస వచ్చి ఇద్దరూ ప్రైవేట్ జాబ్ చేస
ఇస్లామాబాద్ : వివాహితకు మత్తుమందు ఇచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు నేరాన్ని వీడియో రికార్డు చేసి బ్లాక్మెయిల్కు పాల్పడిన స్కూల్ టీచర్ ఉదంతం పాకిస్తాన్లో కలకలం రేపింది. చినియత్లో�
కుత్బుల్లాపూర్ : ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఆంధ్రప్రదేశ్ ఈస్ట్గోదావరి జ�
బావను బావమరిది, అతడి కుటుంబసభ్యులు దారుణంగా హతమార్చారు. కొట్టి చంపుతున్నట్లు హతుడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పి.. మరీ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన సూరారం కాలనీలో కలకలం సృష్టించింది.
జైపూర్ : రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో దారుణం జరిగింది. మేకలను మేపుతున్న మైనర్ బాలికపై 40 ఏండ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై బాలిక మెడకు తాడుతో ఉరి బిగించేందుకు విఫలయత్నం చేసిన ఘటన క
దుండిగల్: తన భార్య మరణానికి బావే కారకుడనే అనుమానంతో బావమరిది కుటుంబసభ్యులు పథకం ప్రకారం ఇంటికి పిలిచి దారుణంగా హతమార్చారు. కొట్టి చంపుతున్నామని హతుడి కుటుంబసభ్యులకు ఫోన్చేసి చెప్పి మరీ దారుణానికి ఒడి
షాద్నగర్ : ఓ హోటల్ వద్ద విధులు నిర్వహిస్తుండగా ఓ సెక్యూరిటీ గార్డు ఆర్టీసీ బస్సు వెనుక టైర్ల కిందపడి మృతి చెందిన సంఘటన ఫరూఖ్నగర్ మండలం చిల్కమరి గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. స్థానిక
చెన్నై : తమిళనాడులో సభ్యసమాజం తలదించుకునే రీతిలో ఏడేండ్ల బాలికపై తాత, మేనమామ, సోదరుడు పలు సందర్భాల్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. మడిపాక్కం ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు నిం�
మొయినాబాద్ : మహేంద్ర ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక యువకుడు అవమానంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొయినాబాద్ పోలీ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి�
వినాయక్నగర్ : విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరానగర్లో నివసించే సదానంద్(28) ప్రైవేటుఉద్యోగిగా పనిచేస్తుంటాడు. బు
వడోదర : తాను పనిచేస్తున్న జ్యూవెలరీ స్టోర్ నుంచే 7 కిలోలకు పైగా బంగారాన్ని మాయం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గుజరాత్లోని వడోదరలో వెలుగుచూసింది. చీటింగ్, చోరీ ఆరోపణలు ఎదుర్క