తలకొండపల్లి : తలకొండపల్లి మండల కేంద్రంలో గల యూనియన్ బ్యాంకు ఎటీఎంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగుడు చోరీ చేసేందుకు యత్నించాడు. అర్థరాత్రి ఎటీఎంను పగలగొట్టి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేయగా ఎటీఎ�
షాద్నగర్ : ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన షాద్నగర్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన శ్రావణ్ (24) అనే యువకుడు అయ్యప్ప కాలనీలో నివాసం ఉంటూ స్థానిక ఐరన్ పరిశ్�
కుత్బుల్లాపూర్,ఆగస్టు: ఓల్ఎక్స్లో బైక్ కొనుగోలుపై వచ్చిన ప్రకటన చూసి ఓ యువకుడు తన నగదును ఆన్లైన్ ద్వారా పంపడంతో మోసపోయిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల�
అబ్దుల్లాపూర్మెట్ : ఫోన్ ఛార్జింగ్ పెట్టి తన బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే సరికి షాట్ సర్య్కూట్తో ఎలక్టానిక్ వస్తువులు దగ్దమయ్యాయి. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ మండలం ఇనాంగూడ గ్రామ పంచాయతీ యశోదనగర్
పీర్జాదిగూడ, ఆగస్టు : గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తూ ఇతరరాష్ట్రాల మద్యం విక్రయిస్తున్న ఓ ఇంటి పై మల్కాజిగిరి జోన్ ఎస్వోటీ పోలీసులు దాడి చేసి నిర్వాహుకురాలితో పాటు ముగ్గురిని అదుపులోకి త�
భోపాల్ : 81 ఏండ్ల వయసులో మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేయాల్సిన రిటైర్డ్ ప్రొఫెసర్ కామంతో రగులుతూ వయసులో తన కంటే ఎంతో చిన్నదైన పనిమనిషిపై మరో పెద్దాయనతో కలిసి సామూహిక లైంగిక దాడికి
మేడ్చల్, ఆగస్టు : వాహనం ఢీ కొన్న ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణంలోని శ్రీ దర్శిని హోటల్ ఎదురుగా సోమవారం అర్థర
చేవెళ్ల టౌన్ : తాగిన మైకంలో బండరాయితో మోది కన్నతల్లిని కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. ఈ సంఘటన చేవెళ్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల �
ముంబై : కన్నబిడ్డను కిరాతకంగా కొట్టి చంపిన మహిళ ఉదంతం ముంబైలో వెలుగుచూసింది. నీళ్లతో ఆడుకుంటుందనే కోపంతో రెండేండ్ల కుమార్తెను కొట్టిచంపిన మహిళ(22)ను విరార్ పోలీసులు అరెస్ట్ చేశారు. పూల్పదా ప్�
శామీర్పేట, ఆగస్టు : అక్రమ నిర్మాణాలను చేపడితే కఠిన చర్యలు తప్పవని ఎన్ఫోర్స్మెంట్ టీం అధికారులు హెచ్చరించారు. నాగారం మున్సిపల్ పరిధిలో సోమవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడ�
కుత్బుల్లాపూర్, ఆగస్టు : అధికంగా లాభాలు వస్తాయని మిత్రుడు చెప్పిన మాటలతో తన ఫోన్లో లక్కి స్టార్ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేశాడు…సైబర్క్రైం ఉచ్చులో పడి బ్యాంకు ఖాతాలో ఉన్నదంతా ఖాళీ చేసుకున్నాడు. చివర�
కుత్బుల్లాపూర్, ఆగస్టు: ఫేస్బుక్లో ద్విచక్రవాహనం కొనుగోలుకు సిద్ధంగా ఉందని ప్రకటన చూసిన ఓ వ్యక్తి తన ఖాతా నుంచి డబ్బులు పంపి చివరకు మోసపోయాడు.పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్న�