పెద్దపల్లి : జిల్లాలోని మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన సతీశ్ అనే యువకుడు ఓ యువతికి బలవంతంగా పురుగుల మందు తాగించాడు. ఏలువాక ఓదెలు అనే వ్యక్తి.. వ్యవసా
లక్నో : యూపీలో దారుణం జరిగింది. మహిళను కిడ్నాప్ చేసి బలవంతంగా పెండ్లి చేసుకుని రెండు నెలల పాటు లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం వెలుగుచూసింది. బాధితురాలు ప్రధాన నిందితుడు సహా మరో ఐదుగురిపై
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు : ఆఫీస్ కు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ సర్దార్పటేల్న�
నారాయణఖేడ్ : నారాయణఖేడ్ పట్టణంలోని చారిత్రకమైన రామమందిరంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయానికి వేసి ఉన్న తాళం పగుల గొట్టి సీతమ్మవారి మెడలోని పుస్తెలతాడు సహా ముక్కు
తాండూరు రూరల్, ఆగస్టు : ప్రమాదవశాత్తు ఓ మహిళ నీటి గుంతలో పడి మృతి చెందిన సంఘటన కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై ఏడుకొండలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు మండలం, సిరిగిరిపే�
ఉప్పల్, ఆగస్టు : తక్కువధరకే ప్లాట్ను ఇస్తానని చెప్పి, డబ్బులు తీసుకొని, ప్లాట్ చూపించకుండా మోసం చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. నాచారం సీ
కుత్బుల్లాపూర్, ఆగస్టు : మతిస్థితిమితంలో బాధపడుతున్న గృహిణి అదృశ్యమైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం…జీడిమెట్ల గ్రామాని�
లక్నో : యూపీలోని ఘజియాబాద్లో దారుణం జరిగింది. మహిళకు కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చి ఆమెపై కుమారుడి క్రికెట్ కోచ్ లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం వెలుగుచూసింది. నిందితుడిపై పోలీసులు పలు స�
ముంబై : పోలీసులుగా ఫోజులు కొడుతూ బస్సు ప్రయాణీకుల నుంచి రూ 1.12 కోట్లు లూటీ చేసిన ముగ్గురు నిందితులను పుణే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను రాందాస్ భోసలే (30), తుషార్ తంబే (22), భరత్ బంగర్(36)గా గుర్తించ�
ఇబ్రహీంపట్నం : అనుమానాస్పద స్థితిలో యువకుడు మంటల్లో కాలిపోయిన ఘటన ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాజమహేంద్ర ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికి చెందిన ముత్యాల శ్రీకాం
దుండిగల్,ఆగస్టు : బైక్పై మితిమీరిన వేగం ఒకరి ప్రాణం తీసింది.ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…దుండిగల్ గ్రామానికి చెందిన తలారి మ�
ముంబై : క్రెడిట్ కార్డు బకాయిలు సెటిల్ చేసేందుకు తన కోరిక తీర్చాలని ఎస్బీఐ థర్డ్ పార్టీ రికవరీ ఏజెంట్లు వేధించారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఢిల్లీకి చెందిన ఇన్క్రెడిబుల్ మేనేజ్మెంట్ సర్వీసె�
ముంబై : ప్రియుడితో కలిసి నివసించేందుకు అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించేందుకు భార్య దారుణానికి పాల్పడింది. భర్తను చంపేందుకు కిరాయి హంతకులకు సుపారీ చెల్లించడం కోసం ఆమె ఏకంగా తన మంగళసూత్రాన�