నాగర్కర్నూల్ : ఆర్టీసీ బస్సు కింద పడి ఓ యువకుడి ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన పెంట్లవెల్లి మండలం జటప్రోల్ బస్టాప్ వద్ద బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కొల్లాపూర్ పట్టణానికి చెందిన అంజి అనే యువకుడు బస్సు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.