ఆపై తానూ ఆత్మహత్య మంగళూరులో ఘటన మంగళూరు: మతం మారుతుందేమోనన్న అనుమానంతో.. భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులో�
మంచాల : రోడ్డు ప్రమాదంలో జాపాల కారోబార్ మృతి చెందాడు. ఎస్సై రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని జాపాల గ్రామానికి చెందిన నోములు జంగయ్య (38) గ్రామ పంచాయతీ పని నిమిత్తం మంచాలలో ఉన్న మండల పరిషత్
చేవెళ్ల రూరల్ : ఇంటిపైన టెంట్ విప్పుతుండగా బిల్డింగ్పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపి..ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకుంది. మృతు�
బొంరాస్పేట : చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతిచెందిన సంఘటన బొంరాస్పేట మండలంలోని కొత్తూరులో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటనారాయణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సంగెం చిన్న వెంకటయ్య (52) శనివారం తెల్లవ�
గుంటూరు : జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడు సమీపంలో కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఏపీ హోంమంత్రి సుచరిత వివరాలను
మర్పల్లి : మనస్తాపం చెంది ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని రావులపల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావులపల్లి గ్రామానికి చెందిన పెండ �
పరిగి : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందిన సంఘటన పరిగి పోలీసు స్టేషన్ పరిధిలోని సయ్యద్ మల్కాపూర్ శివారులో చోటు చేసుకుంది. పరిగి ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 7గంటల సమయంల
కుల్కచర్ల : లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన డాపూర్ మండల పరిధిలోని కల్మన్కల్వా గ్రామంలో చోటుచేసుకున్నది. కల్మన్కల్వా గ్రామానికి చెందిన మారగోని చెన్నప్ప రోజు మాదిరిగానే తన పశువులను పొలం దగ్గర కట్టేసి వచ
ఇబ్రహీంపట్నం : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ సైదులు కథనం ప్రకారం.. మంచాల మండలం బండాలేమూర్ గ్రామాన
పుణే : ఇంటి యజమాని భార్యతో పాటు పిల్లలకు మత్తుమందు ఇచ్చి రూ 1.5 లక్షల విలువైన నగదు, విలువైన వస్తువులతో ఉడాయించిన పనిమనుషులపై పుణే పోలీసులు కేసు నమోదు చేశారు. విదేశాల్లో నివసించే యజమాని �
గ్యాస్ రీఫిలింగ్ | అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా మంటలు చెలరేగి వ్యక్తికి తీవ్రగాయాలైన సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.
చెన్నై : మాస్క్ ధరించిన వ్యక్తి తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేసి బంగారు ఆభరణాలను దోచుకుని పరారైన ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లా కండప్పచవడి గ్రామంలో కలకలం రేపింది. పోలీసులు తె�
మొయినాబాద్ : పూల మార్కెట్కు ఓ టాటా ఏసీఈలో పూలను మార్కెట్కు తరలిస్తుండగా డ్రైవర్ అజాగ్రత్తతో అతివేగంగా నడపటంతో ఆటో బోల్తాపడింది. ఈ సంఘటన మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామం గేట్ వద్ద చోటు చేసుకుం�