చండ్రుగొండ: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గురువారం చండ్రుగొండ మండలంలో చోటు చేసుకున్నది అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన కాకటి నాగరాజు(28) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత కొన్నాళ్ల�
Crime News | ఒక యువతితో లివ్ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడా 29 ఏళ్ల యువకుడు. ఆమెకు అప్పటికే పెళ్లయి, ఒక కుమార్తె కూడా ఉంది. అయినా సరే ఇద్దరూ ప్రేమించుకున్నారు. తమ పెళ్లికి ఎవరూ ఒప్పుకోరని తెలిసి పారిపోయారు.
పూడూరు : వివాహిత, యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నం చేసుకున్న ఘటన బుధవారం మండల కేంద్రంలో రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం హైదరాబాద్-బీజ
కొత్తూరు : గుర్తుతెలియని వ్యక్తులు చున్నితో ఉరేసి మహిళను హత్య చేసిన సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. కొత్తూరు సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్ �
బస్సు ఢీకొని మహిళ మృతి | ర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన నగరంలోని నాంపల్లి స్టేషన్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది.
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పైనుంచి పడి ఇద్దరు చిన్నారుల మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ శివారు ఎఫ్సీఐ గోదాముల వద్ద జరిగింది.
Crime News | దాహం వేస్తుండటంతో మంచినీరు తాగుదామనుకున్న బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లాలో వెలుగు చూసింది. మంచినీరు అనుకొని సీసాలో ఉన్న పరుగుల మందు
RTC Bus | ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో కొందరు ఒక ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టారు. నైట్ హాల్టింగ్ చేసిన సమయంలో ఈ బస్సుకు కొందరు గుర్తుతెలియని
పరిగి టౌన్ : సెఫ్టీకిట్స్ లేకపోవడంతో తలపై ఇనుప రాడ్డుపడి ఫ్యాక్టరీలో పనిచేసే ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన మంగళవారం పరిగి పోలీస్టేష్న్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్కు చెంద�
హయత్నగర్ రూరల్ : అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలో మంగళవారం తెల్లవారుజామున టాటా ఏస్ వాహనం బోల్తా కొట్టింది. నలుగురు అయ్యప్ప స్వాములు టాటా ఏస్ వాహనంలో మియాపూర్ నుంచి తెనాలికి బయలుదేరారు. జెన్నారం గండ�
లైంగికదాడి కేసు | బాలికను పెండ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం కూడా ఏర్పరచుకొని చివరకు ముఖం చాటేసిన వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్ష, వేయి రూపాయల జరిమానా విదిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింద�
ట్రాక్టర్ను ఢీ కొన్న అంబులెన్స్ | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నరసయ్య పల్లి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి.
తిరువనంతపురం : హెల్త్ సెంటర్లో ఒంటరిగా ఉన్న నర్సుపై లైంగిక దాడికి యత్నించిన 65 ఏండ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కేరళలోని కొచ్చి సమీపంలో మూతకున్నం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వెలు�