కుల్కచర్ల : లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన డాపూర్ మండల పరిధిలోని కల్మన్కల్వా గ్రామంలో చోటుచేసుకున్నది. కల్మన్కల్వా గ్రామానికి చెందిన మారగోని చెన్నప్ప రోజు మాదిరిగానే తన పశువులను పొలం దగ్గర కట్టేసి వచ
ఇబ్రహీంపట్నం : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ సైదులు కథనం ప్రకారం.. మంచాల మండలం బండాలేమూర్ గ్రామాన
పుణే : ఇంటి యజమాని భార్యతో పాటు పిల్లలకు మత్తుమందు ఇచ్చి రూ 1.5 లక్షల విలువైన నగదు, విలువైన వస్తువులతో ఉడాయించిన పనిమనుషులపై పుణే పోలీసులు కేసు నమోదు చేశారు. విదేశాల్లో నివసించే యజమాని �
గ్యాస్ రీఫిలింగ్ | అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా మంటలు చెలరేగి వ్యక్తికి తీవ్రగాయాలైన సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.
చెన్నై : మాస్క్ ధరించిన వ్యక్తి తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేసి బంగారు ఆభరణాలను దోచుకుని పరారైన ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లా కండప్పచవడి గ్రామంలో కలకలం రేపింది. పోలీసులు తె�
మొయినాబాద్ : పూల మార్కెట్కు ఓ టాటా ఏసీఈలో పూలను మార్కెట్కు తరలిస్తుండగా డ్రైవర్ అజాగ్రత్తతో అతివేగంగా నడపటంతో ఆటో బోల్తాపడింది. ఈ సంఘటన మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామం గేట్ వద్ద చోటు చేసుకుం�
వ్యక్తి దారుణ హత్య | జిల్లాలో దారుణంలో చోటు చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దండగులు ఓ వ్యక్తిని దారుణంగా కొట్టిచంపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి మండలం �
Crime News | మద్యం అలవాటు బాగా ఉన్న ఒక వ్యక్తి.. లిక్కర్ కొనుక్కురావాలని చెప్పి తల్లిని రాత్రిపూట బయటకు పంపించాడు. ఆమె తనకు మద్యం తీసుకురాకపోవడంతో అతనికి కోపం
తాండూరు : గడ్డివాములో యువకుడు కాలి మృతి చెందిన సంఘటన బుధవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని మల్రెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్రెడ్డిపల్లికి చెందిన రాములు కొడుకు నవీన�
భోపాల్ : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసి కారులో మృతదేహాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కు చేరుకున్న భార్య ఉదంతం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో కలకలం రేపిం�
brutally murdered | వైకుంఠధామంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కన్నాయిగూడెం మండలం చింతగూడెం గ్రామ వైకుంఠధామంలో గుర్తుతెలియని యువకుడు హత్యకు గ�
జైపూర్ : చదువుల నిలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నలుగురు విద్యార్ధినులపై తొమ్మిది మంది టీచర్లు, ప్రిన్సిపల్ ఏడాది కాలంగా సామూహిక లైంగిక దాడులకు పాల్పడుతూ, వేధింపులకు గురిచేసిన ఘటన రాజస్ధా�
నెట్ కనెక్షన్ రిపేరు కోసం వచ్చి దుశ్చర్య.. కేసు నమోదు బంజారాహిల్స్, డిసెంబర్ 7: ఇంటర్నెట్ కనెక్షన్ సరిచేసేందుకు వచ్చి ఓ మహిళ స్నానం చేస్తున్న వీడియోను చిత్రీకరించిన యువకుడిని బంజారాహిల్స్ పోలీసు