Maoists kill | ములుగు : జిల్లాలోని వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కె. రమేశ్ను మావోయిస్టులు హతమార్చారు. సోమవారం సాయంత్రం చర్లకు వెళ్తుండగా కిడ్నాప్ చేసి బుధవారం ఉదయం రమేశ్ను హతమార్చినట�
రంగారెడ్ది జిల్లా యాచారం మండలం కుర్మిద్ద గ్రామానికి చెందిన పాండు రంగారెడ్డి అనే వ్యక్తి పెళ్లి పేరుతో ఓ మహిళ చేతిలో మోసపోయాడు. దీంతో మంగళవారం పోలీసులను ఆశ్రయించి తనను మోసం చేసిన వారిపై పిర్యాదు చేశాడు. �
MMTS | ఎంఎంటీస్ ట్రైన్లో మహిళ పై ఓ ఆగంతకుడు మహిళను కత్తితో బెదిరించి నగదు, మొబైల్తో పరారయ్యాడు. ఈ సంఘటన శేరి లింగంపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
Leopard skin | అక్రమంగా పులి చర్మాన్ని విక్రయిస్తున్న నిందితులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ. పాటిల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిం�
Illegal weapons | అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న ఓ ఇంటిపై ఎస్వోటీ పోలీసుల దాడులు చేశారు. ఈ సంఘటన RGI పోలీస్ స్టేషన్ పరిధి గగన్ పహాడ్లో చోటు చేసుకుంది. గగన్ పహాడ్లో నివాస ముండే రియల్టర్ హైమద్ అనే వ్యక్తి అక్రమంగా ఆయుధాలు
అల్లుడి కుటుంబంపై మామ దాడి | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురిని కాపురానికి తీసుకెళ్లడంలేదని కోపంతో ఓ తండ్రి అల్లుడి కుటుంబంపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతడి వియ్యంకుర
పరిగి టౌన్ : నిషేదిత గుట్కా ప్యాకేట్లు విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి గుట్కా ప్యాకేట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై విఠల్రెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. అంబెద్కర్ చౌరస్తా�
అహ్మదాబాద్ : మహిళపై యాసిడ్ పోస్తానని బెదిరించిన వ్యక్తిపై అహ్మదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. 25 ఏండ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని ముస్తాక్ మన్సూరీగా గుర్తించారు. అహ్మదాబాద్ల�