ముంబై : పెండ్లి పేరుతో ప్రియురాలిని లోబరుచుకుని ఆపై ఆమెకు అబార్షన్ చేయించి మరొక యువతితో పెండ్లికి సిద్ధమైన వ్యక్తి (29)ని కళ్యాణ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి జిల్లాకు చెందిన అజయ్ ఫ్రాన్సిస�
షాద్నగర్టౌన్ : విద్యుత్షాక్తో 24మేకలు మృతి చెందిన సంఘటన షాద్నగర్ మున్సిపాలిటీలోని 5వ వార్డు సోలిపూర్ గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. బాధితుడు గడ్డం ఆంజనేయులు కథనం ప్రకారం.. గ్ర�
Crime news | జిల్లాలోని బొమ్మల రామారం మండలం పెద్ద పర్వతాపూర్ గ్రామంలోని సాయిధామం పీఠాధిపతి రామానందను గురువారం రాత్రి బొమ్మల రామారం పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలప�
ముంబై : అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్గా చెప్పుకుంటూ ఓ సబ్ఇన్స్పెక్టర్ను రూ 15,000కు మోసగించిన వ్యక్తి ఉదంతం వెలుగుచూసింది. మహారాష్ట్రలోని పుణే జిల్లాలో పింప్రి చించ్వాద్ ప్రాంతంలో అక్రమ ఆయుధ వ�
Landmine | పోలీసులను హతమార్చడమే లక్ష్యంగా మందుపాతరలను అమర్చిన మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటూరునాగారం ఏఎస్పీ ఓఎస్డీ శోభన్ కుమార్ శుక్రవారం మీడియాకు వివరాలను వెల్లడించారు.
నవీముంబై : మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. నవీముంబైలోని కాలంబోలి ప్రాంతంలో పదేండ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆటోడ్రైవర్ (23)ను పోలీసులు అరెస్�
RTC bus crashes | పశువులను తప్పించబోయి ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు కంది చేనులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా..మరో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి.
వికారాబాద్ : చికిత్స పొందుతూ యువ రైతు బుధవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన 15మంది పూల రైతులు ప్రయాణిస్తున్న వ్యాన్ ఈ నెల 8న బోల్తాపడింది.
Cricket betting | వరంగల్ పోలీసు కమిషనరేట్ ఈస్ట్జోన్ పరిధి ఖానాపూర్ మండలం బుధరావుపేటలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసు అరెస్ట్ చేసి, రూ.10వేల నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేస�