చెన్నై : మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఆమె గర్భం దాల్చేందుకు కారణమైన 16 ఏండ్ల బాలుడిని తమిళనాడులోని కోయంబత్తూర్లో పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత ఐ�
Crime news | ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్న ఘటనలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని కాటారం మండల కేంద్రంలోని చింతకాని క్రాస్ వద్ద సోమవారం చోటుచేసుకుంది.
Crime News | సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ మన సమాజంలో మూఢనమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. పార్వతి అనే 37 ఏళ్ల మహిళకు తలనొప్పిగా ఉంటోంది.
CDS Bipin Rawat | ఇటీవల తమిళనాడులో వాయుసేన హెలికాప్టర్ కూలి, భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రావత్ మృతిపై సోషల్ మీడియా వేదికగా కొందరు
ఇబ్రహీంపట్నంరూరల్ : చేపల వేటకు వెల్లి ఓ వ్యక్తి చెరువులో మునిగి మృతిచెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ సైదులు కథనం ప్రకారం.. ఇబ్ర�
ఆపై తానూ ఆత్మహత్య మంగళూరులో ఘటన మంగళూరు: మతం మారుతుందేమోనన్న అనుమానంతో.. భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులో�
మంచాల : రోడ్డు ప్రమాదంలో జాపాల కారోబార్ మృతి చెందాడు. ఎస్సై రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని జాపాల గ్రామానికి చెందిన నోములు జంగయ్య (38) గ్రామ పంచాయతీ పని నిమిత్తం మంచాలలో ఉన్న మండల పరిషత్
చేవెళ్ల రూరల్ : ఇంటిపైన టెంట్ విప్పుతుండగా బిల్డింగ్పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపి..ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకుంది. మృతు�
బొంరాస్పేట : చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతిచెందిన సంఘటన బొంరాస్పేట మండలంలోని కొత్తూరులో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటనారాయణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సంగెం చిన్న వెంకటయ్య (52) శనివారం తెల్లవ�
గుంటూరు : జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడు సమీపంలో కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఏపీ హోంమంత్రి సుచరిత వివరాలను
మర్పల్లి : మనస్తాపం చెంది ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని రావులపల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావులపల్లి గ్రామానికి చెందిన పెండ �
పరిగి : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందిన సంఘటన పరిగి పోలీసు స్టేషన్ పరిధిలోని సయ్యద్ మల్కాపూర్ శివారులో చోటు చేసుకుంది. పరిగి ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 7గంటల సమయంల