Crime News | మద్యం తాగి, ఏ పనీ చేయకుండా డబ్బుల కోసం గొడవ పడుతున్న కుమారుడిపై ఆ తండ్రికి పట్టరాని కోపం వచ్చింది. తన సోదరుడితో ఈ విషయం చెప్పాడు. వాళ్లిద్దరూ కలిసి ఒక కిరాయి
వికారాబాద్ : ఆర్టీవో కార్యాలయం ఎదుట రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరుకు �
కోట్పల్లి : అవమానం భరించలేక యువకుడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మోత్కుపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కుపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ హమీద్(47)
UP Doctor kills wife and children over omicron fears | గత రెండేళ్లుగా కరోనావైరస్ ప్రపంచాన్ని భయపెట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ రూపం మార్చుకుని విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఎంతోమందిని పొట్టనబెట్టుకుంది. ఇవన్నీ కళ్
Uttarpradesh Tragedy: నేరాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. కుటుంబ తగాదాలు నాలుగు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. ఇంట్లో కలహాలతో విసిగిపోయిన ఓ మహిళ..
Manthani murder: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల గ్రామంలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ చినుకు చినుకు గాలివానలా మారినట్లు పెరిగి పెద్దదైంది. చివరికి పెద్ద మనుషుల
వికారాబాద్ : రోడ్డు ప్రమాదానికి గురైన క్షతగాత్రులను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపి మానవత్వాన్ని చాటుకున్నారు మంత్రి సబితారెడ్డి. శుక్రవారం వికారాబాద్ డెంటల్ కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చే�
కొడంగల్ : అనుమానాస్పదంగా వృద్ధుడు మృతి చెందిన సంఘటన కొడంగల్ మండల పరిధిలోని ఉడిమేశ్వరం గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ అప్పయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక చించోలికి చెందిన సాయప్ప మండలంలోని ఉడిమేశ్వరం
షాద్నగర్ : షాద్నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పటేల్ రోడ్డులోని శారద అనే మహిళకు చెందిన ఇంటి ఆవరణలో ఆంధ్రప్ర
Coronavirus | కరోనా సోకిన వారిని వెంటనే ఐసోలేషన్కు తరలించాలని ఒకవైపు ఆరోగ్యశాఖ అధికారులు సూచనలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ భయం కూడా పెరగడంతో మరిన్ని
కాంట్రాక్టు కార్మికుడు మృతి | సింగరేణి సంస్థ ఆర్.జి త్రీ పరిధి ఓసిపి- 2 ఓబీలో కార్మికుడిగా పనిచేస్తున్న రామగిరి మండలం నాగపల్లికి చెందిన వేగోలపు సారయ్య (45) చికిత్స పొందుతూ మృతి చెందాడ.
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకో అరగంటలో గమ్యస్థానానికి చేరుకుంటామనేలోగా ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కారు టైరు పేలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు.