గువహటి : తొమ్మిదేండ్ల కిందట అరుణాచల్ ప్రదేశ్లో విక్రయించిన బాలిక(12)ను అసోంకు చెందిన విశ్వనాధ్ జిల్లా పోలీసులు కాపాడి తల్లి సీమా ఖరియా చెంతకు చేర్చారు. బాలికను మూడేండ్ల వయసులో ఓ మహిళ అరుణా�
Electric shock | విద్యుదాఘంతో ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..దండేపల్లి మండలం లింగాపూర్ సమీపంలో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మడావి లక్ష్మణ్ (26) ప్రమాదవశాత్తు విద�
Another case was registered against Shilpa Chaudhary | అధిక వడ్డీల ఆశ చూపించి వందల కోట్లు నొక్కేసిన శిల్పా చౌదరి, శ్రీనివాస్ కృష్ణప్రసాద్ దంపతులు భాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖులతో పాటు పలువురి నుంచి రూ.కోట్ల వసూలు చేసి మోసాని�
ఇద్దరు బుకీలు అరెస్టు | వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముంబై కేంద్రంగా ఆన్లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కల పేకాట బెట్టింగ్కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను సోమవారం కేయూసీ పోలీసులు అరెస్టు చేసారు.
Two cars collide head-on in nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఉప్పునూతల మండలం వెల్టూర్ గేట్ వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు ఢీకొట్టుకున్నాయి. వెల్టూర్
నల్లబెల్లి : ఓ మహిళపై దాడికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బండారు వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడెపల్లి గొల్లపల్లె గ్రామానికి చెందిన గాదం కే�
Brutal murder | కరీంనగర్ జిల్లా శంకరపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాచాపూర్లో దారుణం చోటు చేసుకుంది. ఆదివారం మాతంగి కనకయ్య (70) అనే వృద్ధుడు హత్యకు గురయ్యాడు.
కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ (Oxygen) సిలిండర్లు ఇప్పిస్తామని ప్రజలను మోసం చేసిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెకండ్ వేవ్ సమయంలో దేశంలో ఆక్సిజన్
మధురై : తమిళనాడులోని దిండిగల్ జిల్లా పళని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో పదో తరగతి విద్యార్ధినిపై ఉపాధ్యాయుడు (30) లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని నందవనపట్టి గ్రామానికి చెందిన నత్ర�
లూధియానా : భర్త వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు భార్య, కుమార్తెపై దాడి చేసిన వ్యక్తి ఉదంతం పంజాబ్లోని లూధియానాలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెట్రో రోడ్లో క
ముంబై : దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. 20 ఏండ్ల యువతిపై గుర్తుతెలియని దుండగులు లైంగిక దాడి చేసి ఆపై హత్య చేశారు. కుర్లాలోని హెచ్డీఐఎల్ కాలనీలో ఖాళీగా ఉన్న భవనం టెర్రస్పై లిఫ్ట