వేటగాళ్ల ఉచ్చుకు తండ్రి, కొడుకు మృతి | వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రంగులవారిగూడెం చోటు చేసుకున్నది. గ్రా�
శివాలయంలో చోరీ | జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు గ్రామ శివాలయంలో చోరీ జరిగింది. సోమవారం రాత్రి ఆలయ తాళాలను పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.
Kamareddy Deputy Tahsildar | సైబర్ నేరగాళ్లు మోసాలు రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది కేటగాళ్లు బారినపడి లక్షల్లో డబ్బును మోసపోగా.. తాజాగా
Crime News | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి దొరికినట్లు ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. ఈ గంజాయి మధ్యప్రదేశ్ నుండి రవాణా అవుతున్నట్లు పోలీసులు తెలిపారు.
భోపాల్ : వదిన సోదరిని పెండ్లి పేరుతో లోబరుచుకుని పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడి ఆపై ముఖం చాటేసిన యువకుడి ఉదంతం భోపాల్లోని తీలా జమాల్పుర ప్రాంతంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్�
Father murder by Son: మతిస్థిమితంలేని కొడుకు చేతిలో ఓ వృద్ధుడు దారుణహత్యకు గురయ్యాడు. నిద్రిస్తున్న తండ్రి తలపై కొడుకు కర్రతో కొట్టి చంపేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం
గుట్కా ప్యాకెట్ల పట్టివేత | జిల్లాలో కాటారం మండల కేంద్రంలో టాస్క్ఫోర్స్ పోలీసులు సుమారు రెండు లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Student | స్కూల్లో గొడవలు పడుతున్నాడనే కారణంతో ఒక విద్యార్థిని ఎక్స్పెల్ చేయాలని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ భావించాడు. అయితే ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆ విద్యార్థికి కోపం వచ్చింది.
మావోయిస్టు మిలిటెంట్ అరెస్ట్ | జిల్లాలోని ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామ శివారులో ఈ నెల 2వ తేదీన రోడ్ రోలర్ను దహనం చేసిన మావోయిస్టు మిలిటెంట్ను పోలీసులు అరెస్టు చేశారు.
నవాబుపేట : భార్య పుట్టింటికి వెళ్లి రావడం లేదని భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నవాబుపేట మండలంలోని చించల్పేట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చాకల�