గుంతలో పడి వ్యక్తి మృతి | జిల్లాలోని కేశంపేట మండలం దేవునిగుడి తండా పంచాయతీలో వాటర్మెన్గా పనిచేస్తున్న రాత్లావత్ గోపాల్ (53) అనే వ్యక్తి నీటి గుంతలో పడి మృతి చెందినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
20 ఏండ్ల జైలు శిక్ష | ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితునికి 20 సంవత్సరాల జైలు శిక్ష, నాలుగువేల జరిమానా విధిస్తూ పోక్సో కేసుల ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది.
కాంట్రాక్టు కార్మికుడు మృతి | పరిశ్రమలో షెడ్డు రిపేరు పనులను నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి కార్మికుడు మృతి చెందిన సంఘటన ఆర్సీపురం పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.
వివాహితతో ఎస్ఐ రాసలీలలు | ఓకీచక ఎస్ఐ బాగోతం బట్టబయలైంది. ఓ వివాహితను లొంగదీసుకుని ఆమెతో అక్రమ సంబంధం నడుపుతున్న ఎస్ఐని ఆమె భర్త రెడ్హ్యాండెడ్గా పట్టుకుని చితకబాదాడు. వివరాల్లోకి వెళ్తే..వనపర్తి రూరల్ �
యువకుడి మృతి | బైక్ అదుపు తప్పి యువకుడి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన గురువారం ఉదయం సంగారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. ప
Gutka packets | అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టికున్నారు. జిల్లాలోని కెరమెరి మండల కేంద్రం నుంచి వాంకిడి మండలానికి గుట్కాలను తరలిస్తున్నారని పక్కా సమాచారం మేరకు పోల
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పదో తరగతి బాలిక అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అక్షిత (14) అనుమానాస్పద స�
చిట్యాల : మండలంలోని బావుసింగ్పల్లి గ్రామానికి చెందిన గొడుగు కుమార్ (30) పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఐదు సంవత్సరాల క్రితం నైన్పాక గ్రామ నుంచి వలస వచ్చిన కుమార్ భావుసి�
Crime news | భార్యపై ఇనుప రాడ్డుతో దాడి చేసి హత్యాయత్నం చేసిన భర్తకు మూడు సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి బి.శ్రీనివాసులు బుధవారం తీర్పు ఇచ్చారు.
పరిగి టౌన్ : పెళ్లి పేరుతో అమాయక మాటలు చెప్పి అమ్మాయిని మోసగించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్సై విఠల్రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని చిట్యాల్ గ్రామానికి చెందిన ముక్తాల మహేందర్ �
కులకచర్ల : రెండు రోజుల క్రితం కులకచర్ల మండలం మంచికుంట తండా సమీపంలో రోడ్డు ప్రమదంలో పీరంపల్లి గ్రామానికి చెందిన ఆరు మంది విద్యార్థులను బుధవారం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి హైదరాబాద్ ఉస్మానియా �
ఇబ్రహీంపట్నంరూరల్ : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని నెరపల్లిలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఇబ్రహీంపట్నం స్థాన�