కులకచర్ల : అనారోగ్యంతో వివాహిత మృతి చెందిన సంఘటన కులకచర్ల పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కులకచర్ల గ్రామానికి చెందిన వడ్డె తిర్మలయ్య కుమార్తె వడ్డె అలవేలు (21) గత 18నెలల క్రితం మహ్మాదాబాద్ మండలం జూలపల
Detonators exploded | ప్రమాదవశాత్తు డిటోనేటర్లు పేలి ఇద్దరికి గాయాలైన సంఘటన మండలంలోని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మల్కీజ్గూడ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
మధుర : వ్యభిచారం చేసేందుకు నిరాకరించిందనే ఆగ్రహంతో దళిత బాలికను అపహరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. మధుర జిల్లా కొసికలన్ ప్రాంతానికి చెందిన బాధిత బాల�
Crime news | వివాహిత మహిళపై అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని సూరంపల్లి గ్రామానికి చెందిన వరాల సంగమ్మ (45) అక్టోబర్ 16న సాయం
చెన్నై : పోలీస్గా చెప్పుకుంటున్న వ్యక్తి తప్పతాగి బస్లో తోటి ప్రయాణీకులు, కండక్టర్పై దాడి చేసిన ఘటన కెమెరా కంటపడింది. నగరంలోని వండలూర్-కోయంబేడు మధ్య తిరిగే 70వీ సిటీబస్లో ఈ ఘటన జర�
Crime news | లక్ష రూపాయలు లంచం తీసుకుంవివరాలు ఇలా ఉన్నాయి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇంచార్జ్ కమిషనర్గా పెద్దపల్లి ఆర్డీఓ శంకర్ కుమార్ వ్యవహరిస్తున్నారు.
గువహటి : తొమ్మిదేండ్ల కిందట అరుణాచల్ ప్రదేశ్లో విక్రయించిన బాలిక(12)ను అసోంకు చెందిన విశ్వనాధ్ జిల్లా పోలీసులు కాపాడి తల్లి సీమా ఖరియా చెంతకు చేర్చారు. బాలికను మూడేండ్ల వయసులో ఓ మహిళ అరుణా�
Electric shock | విద్యుదాఘంతో ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..దండేపల్లి మండలం లింగాపూర్ సమీపంలో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మడావి లక్ష్మణ్ (26) ప్రమాదవశాత్తు విద�
Another case was registered against Shilpa Chaudhary | అధిక వడ్డీల ఆశ చూపించి వందల కోట్లు నొక్కేసిన శిల్పా చౌదరి, శ్రీనివాస్ కృష్ణప్రసాద్ దంపతులు భాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖులతో పాటు పలువురి నుంచి రూ.కోట్ల వసూలు చేసి మోసాని�
ఇద్దరు బుకీలు అరెస్టు | వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముంబై కేంద్రంగా ఆన్లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కల పేకాట బెట్టింగ్కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను సోమవారం కేయూసీ పోలీసులు అరెస్టు చేసారు.
Two cars collide head-on in nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఉప్పునూతల మండలం వెల్టూర్ గేట్ వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు ఢీకొట్టుకున్నాయి. వెల్టూర్
నల్లబెల్లి : ఓ మహిళపై దాడికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బండారు వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడెపల్లి గొల్లపల్లె గ్రామానికి చెందిన గాదం కే�