Crime news | పెద్ద ఎత్తున కల్తీ టీ పొడిని విక్రయిస్తున్న ముఠా గుట్టును సీసీఎస్, పట్టణ పోలీసులు రట్టు చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఎస్పీ ఎస్ రాజేంద్రప్రసాద్ వివరాలను వెల్ల
Crime News | మరణించిన తండ్రి డెడ్బాడీని ఇంట్లోనే ఉంచి, దానితో సహజీవనం చేస్తున్నాడో కుమారుడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో వెలుగు చూసింది. ఇక్కడి కేపీ రాయ్ లేన్లో ఈ తండ్రీకొడుకులు నివసిస్తున్నారు.
Crime News | తన గర్ల్ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన ఒక యువకుడికి.. ప్రేయసి తల్లి కూల్డ్రింక్ ఇచ్చింది. అతి తాగిన తర్వాత అస్వస్థకు గురైన యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది. మొయీనాబాద్కు చెంద�
కాలువలోకి దూసుకెళ్లిన లారీ | అదుపుతప్పి ఓ లారీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన జిల్లాలోని తుర్కపల్లి మండలం జెతిరామ్ తండా మూల మలుపు వద్ద మంగళవారం చోటు చేసుకుంది.
Crime news | ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నగరంలోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి దత్తాత్రేయ కాలనీలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
మెరుపు దాడి | సంగారెడ్డి జిల్లా నాగల్గిద్దా మండల కేంద్రంలో గట్టు చప్పుడు కాకుండా ఫ్రెండ్స్ దాబాలో ఆదివారం రాత్రి పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు.. ఎస్ఐ విజయ్రావ్ సిబ్బందితో కలిసి పేకాట స
Road accident | కొండపాక మండల పరిధిలోని దుద్దెడ గ్రామ శివారులోని నూతన కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో రాజీవ్ రహదారిపై సోమవారం ఓ బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి.
వ్యక్తి మృతి | రోడ్లపై ఆరబోస్తున్న ధాన్యంతో వాహనదారులు మృతి చెందుతున్నారు. జిన్నారం మండలం మాదారం గ్రామానికి చెందిన గడ్డమీది శంకర్ అనే వ్యక్తి ధాన్యం కుప్పను ఢీకొని తీవ్రగాయాలపాలై మృతి చెందాడు.
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓఖ్లా పారిశ్రామిక ప్రాంతంలో శనివారం విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న మహిళను తోటి ఉద్యోగి తీవ్ర వేధింపులకు గురిచేసి ఉసురుతీశాడు. చాంద్గా గు�
కొత్తూరు రూరల్ : రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం కొత్తూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రైల్వే ఐఓ కానిస్టేబుల్ శ్రీనివాస్గౌడ్ తెలిపిన కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం గుర్తు త
చేవెళ్ల టౌన్ : గేదెను తప్పించబోయి ఆటో కారును ఢీకొన్న సంఘటన చేవెళ్ల మండల పరిధిలోని కుమ్మెర గేటు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట్ జిల్లాలోని కోస్గి మండంలోన�
ధారూరు : ప్రభుత్వం అనుమతులు లేకుండా బహిరంగా ప్రదేశంలో మధ్యం సేవిస్తూ న్యూసేన్స్ చేస్తున్న ఆరుగురు, మరో 14మందిపై కేసు నమోదు చేశామని ధారూరు ఎస్ఐ సురేష్ తెలిపారు. శనివారం రాత్రి వికారాబాద్ మండల పరిధిలోన�
నల్లబెల్లి : గుప్తనిధుల తవ్వకాలకు నల్లబెల్లి మండలం నిలయంగా మారింది. నిత్యం ఏదో ఒక గ్రామంలో దుండగులు గుప్తనిధుల తవ్వకాలు చేపడుతూనే ఉన్నారు. ఈ గుప్తనిధుల తవ్వకాల ముఠా సభ్యులకు, కొంతమంది రాజకీయ నాయకుల అండత�