డబ్బులు కాజేసిన వ్యక్తి అనంతపురం వాసీ బాధితుల్లో ఉమ్మడి వరంగల్, నల్లగొండ వాసులు ఒక్కోక్కరి నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు మహబూబాబాద్ : ట్రాక్టర్, జేసీబీ ఓనర్లకు రూ. 1.80కోట్లు టోకరా పెట్టాడు. బాధితులు లబోదిబ�
chain snatching | ఈనెల 18న ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన చైన్స్నాచింగ్ కేసును పోలీసులు చేదించారు. ఇష్టపడి కొనుగోలు చేసిన బైకును ఫైనాన్సర్ల బారి నుంచి కాపాడుకునేందుకు సదరు యువకుడు చైన్ స్నాచింగ్కు
కేబీఆర్ పార్కు | సినీ నటి షాలూ చౌరసియా మీద దాడి చేసిన నిందితుడిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..నిందితుడు కొమ్ము బాబు నవంబర్ 2న ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. డబ్బులు ఇవ్వకుంటే ల�
మొయినాబాద్ : ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్
జలపాతంలో పడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి హయత్నగర్ రూరల్ : తోటి స్నేహితులతో కలిసి జలపాతంలో స్నానం చేసేందుకు వెళ్లిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మె�
Husband kills wife | వేరే యువతితో సంబంధం కారణంగా కట్టుకున్న భార్యను చంపించాడో భర్త. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. ఇక్కడి మాలవీయ నగర్లో కేబుల్ ఆపరేటర్గా పనిచేసే ఒక వ్యక్తి
లక్నో : భార్య ప్రియుడిని తండ్రి సహకారంతో ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన యూపీలోని సీతాపూర్లో వెలుగుచూసింది. గత కొద్దిరోజులుగా నిందితుడి భార్య రాత్రి పొద్దుపోయిన తర్వాత ఫోన్లో గంటలతరబడి మాట్లా
వికారాబాద్ : రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం బు
వికారాబాద్ : ఓ వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందిన సంఘటన వికారాబాద్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో ఓ వ్యక్తి (35) గొల్లగూ
మర్పల్లి : అప్పుల బాధతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దామస్తాపూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై వెంకటశ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. మండలం�
అహ్మదాబాద్ : హోటల్ రూంలో ముగ్గురు వ్యక్తులు తనను వేధింపులకు గురిచేసి దాడికి పాల్పడ్డారంటూ యువతి కంట్రోల్ రూంకు ఫోన్ చేయగా పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అహ్మదాబాద్లోని ఎస్జీ ర�
ప్రమాదంలో ఒకె కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి కొత్తూరు రూరల్ : రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు మృతి చెందిన సంఘటన కొత్తూరు మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ అబ్దుల్లా తెలిపిన కథనం ప్రకారం.. �
అన్నా చెల్లెళ్లు మృతి | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ కిందపడి అన్నా చెల్లెళ్లు మృతి చెందిన సంఘటన కొత్తూరు మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.