జలపాతంలో పడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి హయత్నగర్ రూరల్ : తోటి స్నేహితులతో కలిసి జలపాతంలో స్నానం చేసేందుకు వెళ్లిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మె�
Husband kills wife | వేరే యువతితో సంబంధం కారణంగా కట్టుకున్న భార్యను చంపించాడో భర్త. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. ఇక్కడి మాలవీయ నగర్లో కేబుల్ ఆపరేటర్గా పనిచేసే ఒక వ్యక్తి
లక్నో : భార్య ప్రియుడిని తండ్రి సహకారంతో ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన యూపీలోని సీతాపూర్లో వెలుగుచూసింది. గత కొద్దిరోజులుగా నిందితుడి భార్య రాత్రి పొద్దుపోయిన తర్వాత ఫోన్లో గంటలతరబడి మాట్లా
వికారాబాద్ : రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం బు
వికారాబాద్ : ఓ వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందిన సంఘటన వికారాబాద్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో ఓ వ్యక్తి (35) గొల్లగూ
మర్పల్లి : అప్పుల బాధతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దామస్తాపూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై వెంకటశ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. మండలం�
అహ్మదాబాద్ : హోటల్ రూంలో ముగ్గురు వ్యక్తులు తనను వేధింపులకు గురిచేసి దాడికి పాల్పడ్డారంటూ యువతి కంట్రోల్ రూంకు ఫోన్ చేయగా పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అహ్మదాబాద్లోని ఎస్జీ ర�
ప్రమాదంలో ఒకె కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి కొత్తూరు రూరల్ : రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు మృతి చెందిన సంఘటన కొత్తూరు మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ అబ్దుల్లా తెలిపిన కథనం ప్రకారం.. �
అన్నా చెల్లెళ్లు మృతి | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ కిందపడి అన్నా చెల్లెళ్లు మృతి చెందిన సంఘటన కొత్తూరు మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.
యాచారం : డబ్బులివ్వాలని కాంట్రాక్టర్ను బెదిరించిన ఇద్దరు నకిలీ పోలీసులను గురువారం యాచారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ లింగయ్య కథనం ప్రకారం వివరాలు.. నల్లొండ జిల్లా మరిగూడ మండలం శివన్
మహబూబాబాద్ : జిల్లా కేంద్ర శివారు అయ్యప్పనగర్కు చెందిన భూక్య రేణుక-అశోక్ దంపతుల రెండేళ్ల కుమారుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన యువతిని రిమాండ్కు తరలించినట్లు సీఐ జూపల్లి వెంకటరత్నం తెలిపారు. మహ
లక్నో : ఉత్తర్ ప్రదేశ్లో కలకలం రేపిన 16 ఏండ్ల బాలిక హత్యాచార కేసులో 35 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని విప�