పెద్దేముల్ : రెక్కాడితే కానీ డొక్కాడని ఓ నిరుపేద కుటుంబంలో అనుకోకుండా జరిగిన షాట్ సర్క్యుట్ సంఘటనతో ఓ ఇల్లు పాక్షికంగా ధ్వంసమై పూర్తిగా దగ్ధం అయిన సంఘటన మంగళవారం పెద్దేముల్ పోలీసు స్టేషన్ పరిధిలో�
తాండూరు : అక్రమంగా తరలించే రేషన్ బియ్యం దందాకు అడ్డు వస్తున్నాడనే కోపంతో కారుతో బైక్ను ఢీకొట్టి హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన గుట్టు రట్టయింది. ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి మం
భారీగా గంజాయి పట్టివేత | ఆంధ్రలోని ఏలూరు నుంచి అక్రమంగా లారీలో తరలిస్తున్న 420 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్ తెలిపారు. మంగళవారం జహీరాబాద్ మండలంలోని చిరాక్ పల్లి �
జైపూర్ : మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా రాజస్ధాన్లోని కోట జిల్లా కొటువ గ్రామంలో ఆరేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో ప్రైవేట్ ట్యూటర్ను అరెస్ట్ చే
Crime News | టేక్నాల్ మండలంలో రెండు మృతదేహాలు కలకలం రేపాయి. దాదాయిపల్లిలో ఈ మృతదేహాలు చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. గ్రామ శివారులోని గచ్చుకుంటలో
Man Swallows Gold | ఇంటి దగ్గర బాగా అప్పులు ఉండటంతో వాటిని ఎలా తీర్చాలో ఒక వ్యక్తికి అర్థం కాలేదు. దీంతో తను పనిచేసే మెటల్ రిఫైనరీ నుంచి కొంత బంగారం దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు.
కలప పట్టివేత | జిల్లాలోని మంగపేట మండలం నీలాద్రి పేట గ్రామంలో గత కొంత కాలంగా కలప స్మగ్లింగ్ చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు గ్రామ శివారు అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు.
గురుగ్రాం : అప్పుల బాధతో డబ్బు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వ్యక్తి తాను పనిచేసే సంస్ధలో బంగారాన్ని దొంగిలించి పట్టుబడకుండా ఉండేందుకు దాన్ని మింగిన ఘటన గురుగ్రాంలోని మనేసర్లో వెలుగుచూస�
Crime news | ఎదురెదురుగా వచ్చి రెండు బైకులు ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన రామయంపేట పట్టణంలోని పాత జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది.
ముంబై : మహిళపై లైంగిక దాడి యత్నం విఫలం కావడంతో ఆమెను దారుణంగా హతమార్చిన కిరాతకుడి ఉదంతం ముంబైలోని ఘట్కోపర్లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ 1న ఘట్కోపర్ ప్రాంతంలో�
Crime news | ఆటో బోల్తా పడి ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని వై జంక్షన్ వద్ద సోమవారం జరిగింది.
న్యూఢిల్లీ : ఝాన్సీ ఎంపీ అనురాగ్ శర్మను మోసం చేసిన కేసులో ఆర్ధిక నేరాల విభాగం (ఈడబ్ల్యూఎస్) ఢిల్లీకి చెందిన నిందితుడిని అరెస్ట్ చేసింది. ఢిల్లీకి చెందిన 750 గజాల స్ధలం విక్రయానికి సంబంధించి ఎంపీ అనుర�
కృష్ణకాలనీ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీకి చెందిన పలకల హర్షవర్థన్ రెడ్డి అనే యువకుడు ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నగరానికి చెందిన ఓ యువతీపై పోట్రోల్ పోసి, తాను పోసుకుని గాయలపాలైన ఘ�