గోల్డెన్ ఏజెన్సీ | తక్కువ ధరలకు ఫర్నీచర్ ఇస్తామంటూ వినియోగదారులను నిలువునా ముంచిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..జిల్లా కేంద్రంలోని కుడకుడా రోడ్డులో ఇండియన్ పెట్రోల్ బంక్ స�
కులకచర్ల : కులకచర్ల మండల కేంద్రంలో వరుస దొంగతానాలతో కులకచర్ల గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గత నెల రోజుల నుంచి తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనాలకు పాల్పడు�
పెద్దేముల్ : రెక్కాడితే కానీ డొక్కాడని ఓ నిరుపేద కుటుంబంలో అనుకోకుండా జరిగిన షాట్ సర్క్యుట్ సంఘటనతో ఓ ఇల్లు పాక్షికంగా ధ్వంసమై పూర్తిగా దగ్ధం అయిన సంఘటన మంగళవారం పెద్దేముల్ పోలీసు స్టేషన్ పరిధిలో�
తాండూరు : అక్రమంగా తరలించే రేషన్ బియ్యం దందాకు అడ్డు వస్తున్నాడనే కోపంతో కారుతో బైక్ను ఢీకొట్టి హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన గుట్టు రట్టయింది. ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి మం
భారీగా గంజాయి పట్టివేత | ఆంధ్రలోని ఏలూరు నుంచి అక్రమంగా లారీలో తరలిస్తున్న 420 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్ తెలిపారు. మంగళవారం జహీరాబాద్ మండలంలోని చిరాక్ పల్లి �
జైపూర్ : మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా రాజస్ధాన్లోని కోట జిల్లా కొటువ గ్రామంలో ఆరేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో ప్రైవేట్ ట్యూటర్ను అరెస్ట్ చే
Crime News | టేక్నాల్ మండలంలో రెండు మృతదేహాలు కలకలం రేపాయి. దాదాయిపల్లిలో ఈ మృతదేహాలు చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. గ్రామ శివారులోని గచ్చుకుంటలో
Man Swallows Gold | ఇంటి దగ్గర బాగా అప్పులు ఉండటంతో వాటిని ఎలా తీర్చాలో ఒక వ్యక్తికి అర్థం కాలేదు. దీంతో తను పనిచేసే మెటల్ రిఫైనరీ నుంచి కొంత బంగారం దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు.
కలప పట్టివేత | జిల్లాలోని మంగపేట మండలం నీలాద్రి పేట గ్రామంలో గత కొంత కాలంగా కలప స్మగ్లింగ్ చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు గ్రామ శివారు అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు.
గురుగ్రాం : అప్పుల బాధతో డబ్బు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వ్యక్తి తాను పనిచేసే సంస్ధలో బంగారాన్ని దొంగిలించి పట్టుబడకుండా ఉండేందుకు దాన్ని మింగిన ఘటన గురుగ్రాంలోని మనేసర్లో వెలుగుచూస�
Crime news | ఎదురెదురుగా వచ్చి రెండు బైకులు ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన రామయంపేట పట్టణంలోని పాత జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది.
ముంబై : మహిళపై లైంగిక దాడి యత్నం విఫలం కావడంతో ఆమెను దారుణంగా హతమార్చిన కిరాతకుడి ఉదంతం ముంబైలోని ఘట్కోపర్లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ 1న ఘట్కోపర్ ప్రాంతంలో�
Crime news | ఆటో బోల్తా పడి ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని వై జంక్షన్ వద్ద సోమవారం జరిగింది.