Man Swallows Gold | ఇంటి దగ్గర బాగా అప్పులు ఉండటంతో వాటిని ఎలా తీర్చాలో ఒక వ్యక్తికి అర్థం కాలేదు. దీంతో తను పనిచేసే మెటల్ రిఫైనరీ నుంచి కొంత బంగారం దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు.
కలప పట్టివేత | జిల్లాలోని మంగపేట మండలం నీలాద్రి పేట గ్రామంలో గత కొంత కాలంగా కలప స్మగ్లింగ్ చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు గ్రామ శివారు అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు.
గురుగ్రాం : అప్పుల బాధతో డబ్బు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వ్యక్తి తాను పనిచేసే సంస్ధలో బంగారాన్ని దొంగిలించి పట్టుబడకుండా ఉండేందుకు దాన్ని మింగిన ఘటన గురుగ్రాంలోని మనేసర్లో వెలుగుచూస�
Crime news | ఎదురెదురుగా వచ్చి రెండు బైకులు ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన రామయంపేట పట్టణంలోని పాత జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది.
ముంబై : మహిళపై లైంగిక దాడి యత్నం విఫలం కావడంతో ఆమెను దారుణంగా హతమార్చిన కిరాతకుడి ఉదంతం ముంబైలోని ఘట్కోపర్లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ 1న ఘట్కోపర్ ప్రాంతంలో�
Crime news | ఆటో బోల్తా పడి ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని వై జంక్షన్ వద్ద సోమవారం జరిగింది.
న్యూఢిల్లీ : ఝాన్సీ ఎంపీ అనురాగ్ శర్మను మోసం చేసిన కేసులో ఆర్ధిక నేరాల విభాగం (ఈడబ్ల్యూఎస్) ఢిల్లీకి చెందిన నిందితుడిని అరెస్ట్ చేసింది. ఢిల్లీకి చెందిన 750 గజాల స్ధలం విక్రయానికి సంబంధించి ఎంపీ అనుర�
కృష్ణకాలనీ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీకి చెందిన పలకల హర్షవర్థన్ రెడ్డి అనే యువకుడు ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నగరానికి చెందిన ఓ యువతీపై పోట్రోల్ పోసి, తాను పోసుకుని గాయలపాలైన ఘ�
గణపురం : ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నీటిపారుదల శాఖలో విధులు నిర్వహిస్తున్న బీరెల్లి రమేశ్
కాటారం : జాతీయ రహదారిపై కాటారం శివారులో ఆదివారం మారుతి ఈకో వ్యాన్ను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్లోని కాశీబుగ్గకు చెందిన ద�
crime news | ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ సంఘటన వైరాలోని మధిర క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. టీఎస్ ఆర్టీసీకి చెందిన మియాపూర్ డిపో
Ashish Oil | యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. గంజాయి నుంచి తీసిన రూ.7.5 లక్షల విలువగల యాషిస్ ఆయిల్ను కోదాడ పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు వివరాలను ఎస్పీ మీడియాకు వెల�