Rape Threats to Kohli Daughter | టీ20 ప్రపంచకప్లో భారత తొలి మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లపై ఆన్లైన్లో విపరీతమైన విద్వేష వ్యాఖ్యలు
Crime news | అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలంటూ ఇబ్బందులు తలపెట్టడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మునిపల్లి మండల పరిధిలోని అంతారంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
Fire Crackers | దీపావళి రోజు పటాకులు కాల్చబోతుంటే అడ్డుకున్నాడనే కోపంతో అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడో వ్యక్తి. ఇంటి ఎదురుగా ఉండే పొరుగింటి వ్యక్తి కారును పెట్రోలు పోసి తగలబెట్టాడు.
కర్నూలు: నవ మాసాలు మోసి కన్న బిడ్డలను కాదని తాను కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది ఓ తల్లి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం కర్నూలు జిల్లా ఆదోని మండలం మదిరే గ్రామానికి చెందిన మహిళ తన ఇద్దర�
నలుగురు కార్మికుల మృతి | జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్సార్పీ-3 భూగర్భ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 21 డిప్ 24 లెవల్ వద్ద పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు.
భువనేశ్వర్ : తన తండ్రి సర్వీస్ రివాల్వర్తో బెదిరించి ఓ ప్రైవేట్ బ్యాంకులో రూ 15 లక్షలు లూటీ చేసిన పోలీస్ అధికారి కుమారుడి ఉదంతం ఒడిషాలోని సుందర్ఘఢ్ జిల్లాలో వెలుగుచూసింది. ఆపై మంగళవారం పోలీ�
బంగారం పట్టివేత | శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్నారే విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేప�
ముంబై : పేదరికంతో తల్లడిల్లిన తల్లి మూడు రోజుల పసికందైన తన కన్నకొడుకును ముంబైలోని ఓ వ్యక్తికి రూ 1.78 లక్షలకు అమ్మిన ఘటన మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా షిర్డీలో వెలుగుచూసింది. ఈ ఘట�
కోట్పల్లి : రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన వ్యక్తి హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. శనివారం మధ్యాహ్నం రాంపూ ర్ సమీపంలో టీవీఎస్పై వెలు�
కులకచర్ల : చిరుత దాడిలో ఆవు మృతి చెందిన సంఘటన కులకచర్ల మండల పరిధిలోని కుస్మ సముద్రం చెరువుముందలితండా గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చెర
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న బైక్, ఆటో ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన నిజాంపేట గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది.
భర్త అరెస్ట్ | ల్లగొండలో భార్యను మోసం చేసిన కేసులో భర్త విలియమ్స్ను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో విస్తు గొలిపే అంశాలు బయటపడ్డాయి. ఓ చర్చిలో పియానో వాయిస్తూ మహిళలను ట్రాప్ చేస్తున�