న్యూఢిల్లీ : పెండ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో 21 ఏండ్ల యువతిపై ఆమె బావ యాసిడ్తో దాడి చేసిన ఘటన దేశ రాజధానిలో వెలుగుచూసింది. నిందితుడు చాలాకాలంగా మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ�
హైదరాబాద్ : నిషేధిత మావోయిస్టు సాహిత్యాలను ప్రింట్ చేస్తున్నారన్న సమాచారం తో అంబర్పేట ముసరంబాగ్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ గోదాంపై పోలీసులు సోదాలు చేశారు. ఈస్ట్జోన్ డీసీపీ రమేశ్రెడ్డి ఆధ్వర్యంలో అడ
Young woman jumped from ameerpet metro station | నగరంలోని అమీర్పేట మెట్రోస్టేషన్పై యువతి దూకి ఆత్మహత్యకు యత్నించింది. మెట్రో స్టేషన్ రెండో అందస్తు నుంచి కిందకు
షాద్నగర్ : బంధువు దశదిన కర్మలో పాల్గొనేందుకు వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువలో పడి మృతి చెందిన సంఘటన ఫరూఖ్నగర్ మండలం దేవునిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చె�
అబ్దుల్లాపూర్మెట్ : గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని పెద్దఅంబర్పేట-కొహెడ �
Marijuana | గంజాయి సరఫరాదారులపై జిల్లాలోని సుల్తానాబాద్ పోలీసులు కొరడా ఝుళిపించారు. గంజాయిని పూర్తిస్థాయిలో నియంత్రించాలని రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా గంజాయి సరఫరా, విక్ర�
Crime news | వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల, దేవులపల్లి గ్రామ శివారుల్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
కడ్తాల్ : హైనా దాడిలో దూడ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఏక్వాయిపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన గంటి శ్రీనివాస్ రోజులాగే గురువారం స
Crime in Uttarpradesh: ఉత్తప్రదేశ్లో మరో దారుణం జరిగింది. బదౌన్ జిల్లా ఉజ్హని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఆరేండ్ల బాలికపై అత్యాచారం జరిగింది. బాధితురాలి బంధువే
Girl Kidnap Drama | సినీ ఫక్కీలో తాను కిడ్నాప్ అయినట్లు కుటుంబాన్ని నమ్మించి, తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించిందో అమ్మాయి.
మొయినాబాద్ : బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ మహిళా రాత్రి సమయంలో రోడ్డు దాటుతుండగా ట్రాలీ ఆటో ఢీకొని మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై కనకమామిడి గేట్ వద్ద చోటుచేసు�
ములుగురూరల్ : ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని రంగారావుపల్లి వద్ద ఈ నెల 9న రోడ్డు ప్రమాదానికి గురైన ములుగుకు చెందిన జక్కుల రాజయ్య(50) మృతి చెందాడు. రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో తలకు తీ�