న్యూఢిల్లీ : ఝాన్సీ ఎంపీ అనురాగ్ శర్మను మోసం చేసిన కేసులో ఆర్ధిక నేరాల విభాగం (ఈడబ్ల్యూఎస్) ఢిల్లీకి చెందిన నిందితుడిని అరెస్ట్ చేసింది. ఢిల్లీకి చెందిన 750 గజాల స్ధలం విక్రయానికి సంబంధించి ఎంపీ అనుర�
కృష్ణకాలనీ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీకి చెందిన పలకల హర్షవర్థన్ రెడ్డి అనే యువకుడు ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నగరానికి చెందిన ఓ యువతీపై పోట్రోల్ పోసి, తాను పోసుకుని గాయలపాలైన ఘ�
గణపురం : ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నీటిపారుదల శాఖలో విధులు నిర్వహిస్తున్న బీరెల్లి రమేశ్
కాటారం : జాతీయ రహదారిపై కాటారం శివారులో ఆదివారం మారుతి ఈకో వ్యాన్ను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్లోని కాశీబుగ్గకు చెందిన ద�
crime news | ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ సంఘటన వైరాలోని మధిర క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. టీఎస్ ఆర్టీసీకి చెందిన మియాపూర్ డిపో
Ashish Oil | యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. గంజాయి నుంచి తీసిన రూ.7.5 లక్షల విలువగల యాషిస్ ఆయిల్ను కోదాడ పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు వివరాలను ఎస్పీ మీడియాకు వెల�
న్యూఢిల్లీ : పెండ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో 21 ఏండ్ల యువతిపై ఆమె బావ యాసిడ్తో దాడి చేసిన ఘటన దేశ రాజధానిలో వెలుగుచూసింది. నిందితుడు చాలాకాలంగా మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ�
హైదరాబాద్ : నిషేధిత మావోయిస్టు సాహిత్యాలను ప్రింట్ చేస్తున్నారన్న సమాచారం తో అంబర్పేట ముసరంబాగ్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ గోదాంపై పోలీసులు సోదాలు చేశారు. ఈస్ట్జోన్ డీసీపీ రమేశ్రెడ్డి ఆధ్వర్యంలో అడ
Young woman jumped from ameerpet metro station | నగరంలోని అమీర్పేట మెట్రోస్టేషన్పై యువతి దూకి ఆత్మహత్యకు యత్నించింది. మెట్రో స్టేషన్ రెండో అందస్తు నుంచి కిందకు
షాద్నగర్ : బంధువు దశదిన కర్మలో పాల్గొనేందుకు వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువలో పడి మృతి చెందిన సంఘటన ఫరూఖ్నగర్ మండలం దేవునిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చె�