యాలాల : విద్యుత్ స్తంభాన్ని ట్రాక్టర్ ఢీకొట్టిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రియాలాల మండలం దేవనూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన
మొయినాబాద్ : భార్యపై అనుమానం పెంచుకుని భార్యను హత్య చేసిన భర్తకు న్యాయస్థానం శుక్రవారం జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. మొయినాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జి�
జనగామ చౌరస్తా : ఇటీవల పలు దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ బైకులు చోరీ చేస్తున్న మెదక్ జిల్లా శివంపేట్ మండలం శభాష్పల్లికి చెందిన జోడు ప్రశాంత్ (23), రంగపల్లి ప్రశాంత్ (26), చాపల సంజీవ్ (25) అనే ముగ్గుర
దేవరుప్పుల : కోలుకొండ చెక్డ్యాంలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు వ్యక్తుల్లో అదే గ్రామానికి చెందిన కన్న యాదయ్య(50) డ్యాంలో ఉన్న నీటి గుంటలో పడి గల్లంతయ్యాడు. గ్రామానికి చెందిన ముత్యాల కుమారస్వామి, బిట్ల శ్రీ�
బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఓ ఇంట్లోకి వాహనం దూసుకెళ్లగా .. తృటిలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని రంఖం గ్రామంలో గురువారం గ్రామంలోని ఎం. శ్రీరామ్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రమాదవశాత్తు మ్యాక్స్
Crime News | వరుస హత్యలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హబీబ్ నగర్, నాంపల్లిలో ఇద్దరు యాచకులను కదిన్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు.
ముంబై : గర్ల్ఫ్రెండ్తో మాట్లాడేందుకు అడ్డుపడుతున్నాడనే ఆగ్రహంతో ఆమె తండ్రిపై కత్తితో దాడి చేసిన యువకుడి (19) ఉదంతం మహారాష్ట్రలోని భివాండిలో వెలుగుచూసింది. కూతురి బాయ్ఫ్రెండ్ కత్తితో దాడి చే�
లక్నో : పద్నాలుగేండ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన యూపీలోని బదోహి జిల్లాలో వెలుగుచూసింది. సెప్టెంబర్ 30న బాలిక అదృశ్యం కాగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోద�