Crime news | రోడ్డు దాటుతుండగా ఓ బైక్ పాదచారున్ని ఢీకొనడంతో పాదాచారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన రామాయంపేట పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం రాత్రి చోటుచేసు కుంది.
Joker Attack | ప్రయాణికులతో నిండి ఉన్న రైలుబోగీ ఒక్కసారిగా అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది. కొందరు ప్రయాణికులు పక్క బోగీల్లోకి పరుగులు తీస్తే, మరికొందరు రైలు ఆగీ ఆగగానే కిటికీల్లో నుంచి బయటకు దూకడం
కామారెడ్డి టౌన్ : కుటుంబ కలహాలు, ఆర్థిక గోడవలతో భార్య,భర్తలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనికి చెందిన పో
క్రైం న్యూస్ | మొన్న తల్లి, నేడు తండ్రి మరణంతో వారి కుటుంబంలో తీవ్ర విచారాన్ని నింపింది. అమ్మానాన్నలిద్దరు రోజుల వ్యవధిలోనే కన్నుమూయడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆరు రోజుల క�
Crime News | సూర్యాపేటలోని సద్దుల చెరువులో రెండు మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
కాకులు మృత్యువాత | అంతు చిక్కని వ్యాధితో గత కొద్ది రోజులుగా కాకులు మృత్యువాత పడుతున్నాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతున్నది. వివరాల్లోకి వెళ్తే..వికారాబాద్ పట్టణంలోని రాజీవ్నగర్ కాలనీ సమీపంలో ఉన్న
బషీరాబాద్ : పొలానికి పురుగుల మందు పిచికారి చేస్తూ ప్రమాదవశాత్తు శరీరంపై పడి అస్వస్థకు గురై చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని జీవన్గి గ్రామంలో చోటు చేసుకుంది. శనివారం బషీరాబాద్ ఎ�
భైంసా : అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఒకరు గడ్డెన్న వాగు ప్రాజెక్ట్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన భైంసాలో జరిగింది . పోలీసుల కథనం ప్రకారం.. భైంసా మండలం మిర్జాపూర్ గ్రామానికి చెందిన అన్నసరం గంగాధర్ (45) భైంసా �
శంకర్పల్లి : దారి దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించే లోగా ప్రధాన నిందితుడు తప్పించుకున్న సంఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం పోలీస�