జనగామ చౌరస్తా : ఇటీవల పలు దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ బైకులు చోరీ చేస్తున్న మెదక్ జిల్లా శివంపేట్ మండలం శభాష్పల్లికి చెందిన జోడు ప్రశాంత్ (23), రంగపల్లి ప్రశాంత్ (26), చాపల సంజీవ్ (25) అనే ముగ్గుర
దేవరుప్పుల : కోలుకొండ చెక్డ్యాంలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు వ్యక్తుల్లో అదే గ్రామానికి చెందిన కన్న యాదయ్య(50) డ్యాంలో ఉన్న నీటి గుంటలో పడి గల్లంతయ్యాడు. గ్రామానికి చెందిన ముత్యాల కుమారస్వామి, బిట్ల శ్రీ�
బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఓ ఇంట్లోకి వాహనం దూసుకెళ్లగా .. తృటిలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని రంఖం గ్రామంలో గురువారం గ్రామంలోని ఎం. శ్రీరామ్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రమాదవశాత్తు మ్యాక్స్
Crime News | వరుస హత్యలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హబీబ్ నగర్, నాంపల్లిలో ఇద్దరు యాచకులను కదిన్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు.
ముంబై : గర్ల్ఫ్రెండ్తో మాట్లాడేందుకు అడ్డుపడుతున్నాడనే ఆగ్రహంతో ఆమె తండ్రిపై కత్తితో దాడి చేసిన యువకుడి (19) ఉదంతం మహారాష్ట్రలోని భివాండిలో వెలుగుచూసింది. కూతురి బాయ్ఫ్రెండ్ కత్తితో దాడి చే�
లక్నో : పద్నాలుగేండ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన యూపీలోని బదోహి జిల్లాలో వెలుగుచూసింది. సెప్టెంబర్ 30న బాలిక అదృశ్యం కాగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోద�
షాద్నగర్ : మద్యం సేవించేందుకు డబ్బులు లేకపోవడంతో దారిదోపిడికి పాల్పడిన నలుగురు వ్యక్తులు జైలుపాలయ్యారు. లారీని మరో డీసీఎం వ్యాన్తో అడ్డగించి, లారీ డ్రైవర్, మరో డ్రైవర్ను చితకబాది, వారి నుంచి నగదు, ఫ�
కేసముద్రం : మండలంలోని కేసముద్రం విలేజీ గ్రామానికి డోనికెని రాములు (58) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై రమేశ్బాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప�
మోపాల్ : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలోని కులాస్పూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న ఆరు ఇండ్లలో దొంగతనం జరిగింది. . సీఐ రవి, ఎస్సై సాయిరెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ..
Crime news | హుస్నాబాద్ పట్టణంలోని శివాలయం వీధిలోని ఓ ఇంట్లో బుధవారం పట్టపగలే చోరీ జరిగింది. పట్టణంలో పోస్టుమ్యాన్గా పనిచేసే గూల్ల ఎల్లయ్య-శ్రీమతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దు�