Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న బైక్, ఆటో ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన నిజాంపేట గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది.
భర్త అరెస్ట్ | ల్లగొండలో భార్యను మోసం చేసిన కేసులో భర్త విలియమ్స్ను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో విస్తు గొలిపే అంశాలు బయటపడ్డాయి. ఓ చర్చిలో పియానో వాయిస్తూ మహిళలను ట్రాప్ చేస్తున�
Counterfeit Currency | భాగ్యనగరంలో నకిలీ నోట్లు కలకల రేపాయి. గోల్కొండ పరిధిలో రూ.2 కోట్ల నకిలీ కరెన్సీ దొరికింది. నకిలీ కరెన్సీ సమాచారం అందుకున్న పోలీసులు
Sexual Assault on 6yr old Girl | ఒక ఆరేళ్ల చిన్నారిని మాయమాటలు చెప్పి ఒక పాడుబడిన బంగ్లాలోకి తీసుకెళ్లాడా నీచుడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన తర్వాత ఇంటికొచ్చిన ఆ చిన్నారి
Crime news | ప్రేమిస్తున్నానని నమ్మించి బాలికను లోబర్చుకోవడంతో పాటు లైంగికదాడికి పాల్పడిన ఆటోడ్రైవర్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Crime news | చిన్న వయస్సులో తండ్రి మండలించాడని మనస్థాపంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మైనర్ బాలుడిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు జిల్లా యాంటీ హ్యూమాన్ ట్రాఫికింగ్ పోలీసులు. మిస్సింగ్ కేసులను ఛేదించడం �
నారాయణపేట : నారాయణపేట పట్టణ శివారులోని సింగారం చౌరస్తాలో దారుణం జరిగింది. అక్రమంగా నిర్వహిస్తున్న మద్యం దాబాపై మద్యం సేవిస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై కర్ణాటకకు చెందిన వంశిరాజ్(21), రవి(22) అనే �
షాద్నగర్ : ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు వస్తున్న ఓ రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన ఫరూఖ్నగర్ మండలం బూచ్చిగూడ గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుచ్చిగ�
మంచాల : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంచాల పోలీస్టేషన్ పరిధిలోని జాపాల-మంచాల గ్రామాల మధ్య ఆదివారం చోటుచేసుకుంది. యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన ఎనుక సత్యనారాయణ (30) శనివారం ఉదయం మోట�
Snake bite | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రీ బిడ్డను పాము కాటేయడంతో (snake bite) మూడు నెలల చిన్నారి మృతి చెందింది. ఈ హృదయవిదారక సంఘటన మహబూబాబాద్ మండలం శనిగపురం గ్రామంలో చోటు చేసుకుంది.
అమరావతి : చెరువులో స్నానానికి వెళ్లిన ముగ్గురు అయ్యప్ప స్వామి భక్తులు మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని మార్టూరు మండలం నాగరాజుపల్లిలో చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం స్నానం చేసేందుకు అ�
మహాముత్తారం : అక్రమంగా బోలేరో వాహనంలో తరలిస్తున్న ఆరు టేకు దుంగలను అటవీశాఖ అధికారులు సింగంపల్లి గ్రామ సమీపంలో శనివారం ఉదయం 6 గంటలకు పట్టుకున్నారు. అనంతరం మహాదేవ్పూర్ టింబర్ డిపోకు తరలించడం జరిగింది. �