Marijuana | హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు ఏసీపీ వాసాల సతీశ్ తెలిపారు.
Man Kills Wife | ఒక ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోందా అమ్మాయి. ఎప్పట్లాగే ఉద్యోగానికి ఆటోలో బయలు దేరింది. ఆ ఆటోను వెంబడించిన ఒక వ్యక్తి.. దారి మధ్యలో ఆటోను అడ్డగించాడు. ఆమెను బయటకు పిలిచి
Crime news | పల వేటకు వెళ్లి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన సంఘటన నిజాంపేట మండలంలోని శౌకత్పల్లి వడ్డెర కాలనీలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
నందిగామ : ఇంటికి వేసిన తాళం పగలగొట్టి బీరువాలోని నగలు, విలువైన కాగితాలు దొంగతనం చేసిన సంఘటన బుధవారం నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నందిగామ మండల పరిధిలోని చాకలిగుట్ట
ఇబ్రహీంపట్నరంరూరల్ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని తులేకలాన్ సమీపంలో చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటిలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన �
Rape Threats to Kohli Daughter | టీ20 ప్రపంచకప్లో భారత తొలి మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లపై ఆన్లైన్లో విపరీతమైన విద్వేష వ్యాఖ్యలు
Crime news | అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలంటూ ఇబ్బందులు తలపెట్టడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మునిపల్లి మండల పరిధిలోని అంతారంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
Fire Crackers | దీపావళి రోజు పటాకులు కాల్చబోతుంటే అడ్డుకున్నాడనే కోపంతో అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడో వ్యక్తి. ఇంటి ఎదురుగా ఉండే పొరుగింటి వ్యక్తి కారును పెట్రోలు పోసి తగలబెట్టాడు.
కర్నూలు: నవ మాసాలు మోసి కన్న బిడ్డలను కాదని తాను కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది ఓ తల్లి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం కర్నూలు జిల్లా ఆదోని మండలం మదిరే గ్రామానికి చెందిన మహిళ తన ఇద్దర�
నలుగురు కార్మికుల మృతి | జిల్లాలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్సార్పీ-3 భూగర్భ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 21 డిప్ 24 లెవల్ వద్ద పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు మృతి చెందారు.
భువనేశ్వర్ : తన తండ్రి సర్వీస్ రివాల్వర్తో బెదిరించి ఓ ప్రైవేట్ బ్యాంకులో రూ 15 లక్షలు లూటీ చేసిన పోలీస్ అధికారి కుమారుడి ఉదంతం ఒడిషాలోని సుందర్ఘఢ్ జిల్లాలో వెలుగుచూసింది. ఆపై మంగళవారం పోలీ�
బంగారం పట్టివేత | శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్నారే విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేప�
ముంబై : పేదరికంతో తల్లడిల్లిన తల్లి మూడు రోజుల పసికందైన తన కన్నకొడుకును ముంబైలోని ఓ వ్యక్తికి రూ 1.78 లక్షలకు అమ్మిన ఘటన మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా షిర్డీలో వెలుగుచూసింది. ఈ ఘట�