షాద్నగర్ : మద్యం సేవించేందుకు డబ్బులు లేకపోవడంతో దారిదోపిడికి పాల్పడిన నలుగురు వ్యక్తులు జైలుపాలయ్యారు. లారీని మరో డీసీఎం వ్యాన్తో అడ్డగించి, లారీ డ్రైవర్, మరో డ్రైవర్ను చితకబాది, వారి నుంచి నగదు, ఫ�
కేసముద్రం : మండలంలోని కేసముద్రం విలేజీ గ్రామానికి డోనికెని రాములు (58) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై రమేశ్బాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప�
మోపాల్ : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలోని కులాస్పూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న ఆరు ఇండ్లలో దొంగతనం జరిగింది. . సీఐ రవి, ఎస్సై సాయిరెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ..
Crime news | హుస్నాబాద్ పట్టణంలోని శివాలయం వీధిలోని ఓ ఇంట్లో బుధవారం పట్టపగలే చోరీ జరిగింది. పట్టణంలో పోస్టుమ్యాన్గా పనిచేసే గూల్ల ఎల్లయ్య-శ్రీమతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన దు�
Crime news | బాలికపై ఓ బాలుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన చిన్నశంకరంపేట మండలం సూరారంలో మంగళవారం చోటు చేసుకుంది. సూరారం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు ఆడుకుందామని చెప్పి ఇం�
Cassino | వాళ్లు ఓడిపోతారు.. ఇతడు కోటీశ్వరుడు అవుతాడు. ఇదేలా అనుకుంటున్నారా.. ఇది నిజం. గత ఏడేళ్లుగా దాదాపు రోజుకు లక్ష సంపాదిస్తున్నాడు. పెట్టుబడి లేకుండానే ఇంత భారీ సంపాదనను సమకూర్చుకుంటున్నాడు. కేవలం అతను పం�
న్యూఢిల్లీ : వాట్సాప్ హ్యాకింగ్ రాకెట్ను భగ్నం చేసి విదేశీయుడిని స్పెషల్ సెల్, సైబర్ క్రైమ్ యూనిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, బెంగళూర్ నుంచి పనిచేస్తున్న ఈ ముఠాకు చెందిన పట్టుబడ్డ నిందితుడ