గ్యాస్ సిలిండర్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశి
ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పలువురు కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోగా, మరికొందరు వివిధ ఎన్కౌంటర్లలో మృతి చెందారు. తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖ నాయకులు ఇటీవల పోలీస�
సీపీఐ సీనియర్ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ జాతీయ కార్యదర్శి ఆర్ నల్లకన్ను (101) కన్నుమూశారు. చెన్నైలోని రాజీవ్గాంధీ ప్రభుత్వ దవాఖానలో తుది శ్వాస విడిచారు.
నాగర్ కర్నూలు జిల్లాలో కమ్మెర గ్రామంలో మల్లన్న దర్శనం కోసం వెళ్లిన రజక చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకుని దాడి చేసి రెండు నెలల పసిపాప మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని దామరచర్ల మండల సిపిఐ కార్యదర�
Kyathanapalli | క్యాతనపల్లి మున్సిపల్ కౌన్సిల్లో ఆడబిడ్డలపై మీద కాంగ్రెస్ దౌర్జన్యం చేయడాన్ని ఖండిస్తూ బీఆర్ఎస్, సీపీఐ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. మున్సిపాలిటీలోని వ్యాపారులు, వివిధ సంఘాలు, ప్రజలు ప్రజా
మానుకోట మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో కాంగ్రెస్ తరఫున సమర్థులు లేక స్వతంత్ర అభ్యర్థి గుగులోత్ జ్యోతికి పట్టం కట్టిన విచిత్ర పరిస్థితి నెలకొన్నదని సీపీఐ సహాయ కార్యదర్శి (కౌన్సిలర్) బీ అజయ్సార థి
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిపిఐ కార్యకర్తలు పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు తీర్పార్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం సిపిఐ మునుగోడు మండల కార్యవర్గ సమా�
Kunamneni Sambashiva Rao | కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ వచ్చిన నేపథ్యంలో పాలకవర్గం ఏర్పాటులో సీపీఐకి మద్దతిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రతిపాదనపై సీఐపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశ
: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వామపక్షాలు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాయి. ఒక్క భద్రాద్రి-కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో సీపీఐ మేయర్ పీఠాన్ని దక్కించుకునే స్థాయిలో వార్డులు
BRS - CPI : ఒకప్పుడు సింగరేణి అంటే స్కీములు.. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో సింగరేణి అంటే స్కాములకు కేరాఫ్ అయిందన సీపీఐ నాయకుడు సీతారామయ్య వెల్లడించారు.
కొత్తగూడెంలో సీపీఐకు చెందిన పలువురు కార్యకర్తలు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొత్తగూడెం 29వ డివిజన్ న్యూగొల్లగూడెంకు చెందిన పలువురు సీపీఐ కార్యకర్తలు ఆ పార్టీ
కాంగ్రెస్ నమ్మించి గొంతు కోసిందని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ్సారథి మండిపడ్డారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో తమకు 10 నుంచి 12 సీట్లు ఇస్తామని హామీ ఇచ్చి.. తీరా నామినేషన్ల ఉపసంహరణ చివరి నిమిషంలో సీపీఐతో �
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల మధ్య అవగాహన కుదరలేదు. పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ కనీస ప్రయత్నం చేయలేదని తేటతెల్లమైంది. మిత్రపక్షాలైన సీపీ ఐ, టీజేఎస్ (తెలంగాణ జనసమితి), సీపీఎంను కాం�