ప్రజలు తమ హక్కుల సాధన కోసం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వెన్న మహేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు పిలుపునిచ్చారు. పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో సీపీఐ పట్టణ 11వ మహాసభ
ఇరాన్ పై అమెరికా దాడి విచారకరమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాములు అన్నారు. వేములవాడలో ఇరాన్ పై అమెరికా దాడి చేయడాన్నిఖండిస్తూ మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడారు.
బోనకల్లు మండల పరిధిలోని వైరా-మధిర ప్రధాన రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజావాణిలో తాసీల
కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను పెంచే విధంగా అడుగులు వేస్తున్నందున అన్ని అర్హతలు ఉన్న నేరేడుచర్లను నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని సీపీఐ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు డి.ధ�
ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని సీపీఐ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు పోకల వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం గరిడేపల్లి మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశ�
రేకొండ మాజీ ఎంపీటీసీ చాడ శోభ మృతి గ్రామానికి తీరనిలోటని సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, బిఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి అన్నారు.
ప్రజా సమస్యలపై సీపీఐ పార్టీ నిరంతరం పోరాడుతుందని పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శుక్రవారం దామరచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ 9వ మండల మహాసభలో ఆయన మాట్లాడారు.
వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో తగ్గుముఖం పట్టడం దేశ ఆర్థిక వ్యవస్థకు శుభ శకునమే అయినప్పటికీ.. ఆహారేతర, ఇంధనేతర ద్రవ్యోల్బణాలు ఇంకా ఎక్కువగానే ఉండటం ఆందోళనకరమేనని ప్రమ�
సీపీఐ పార్టీ సంస్థాన్ నారాయణపురం మండల 15వ మహాసభలను ఈ నెల 27వ తేదీన మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు, మహాసభకు ప్రతి కార్యకర్త హాజరై విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ �
పేద ప్రజలకు ఎర్ర జెండానే భరోసా అని, పేద ప్రజలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీ సీపీఐ అన్నారు. సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో నిర్మితమైన ఎ్రర జెండా పార్టీ అన్నారు.
Kunamneni Sambashiva Rao |దేశంలో, రాష్ట్రంలో గతంలో ఎన్నడు లేనివిధంగా సంక్షోభ పరిస్థితులు కనబడుతున్నాయని, దాన్ని కవర్ చేసేందుకు ప్రభుత్వాలు అనేక మాటలు మాట్లాడుతున్నాయని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భద్రాద్రి కొత్
రేకొండ గ్రామంలో మాజీ ఎంపీపీ స్వర్గీయ చాడ ప్రభాకర్ రెడ్డి సతీమణి మాజీ ఎంపీటీసీ చాడ శోభ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతూ, మతోన్మాధాన్ని పెంచి పోషిస్తున్న నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం నుండి దేశాన్ని రక్షించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఇందుర్తి మాజీ శాసనసభ్యులు చాడ వె�