సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు, సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష, ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటు అని ఆ పార్టీ నల్లగొండ జిల్లా వర్గ సభ్యుడు గురుజ రామచంద�
పేద ప్రజల కోసం, కార్మికులు కర్షకుల కోసం నిరంతరం పోరాడిన మహానీయుడు సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అని సీపీఐ కోటగిరి మండల కార్యదర్శి విఠల్ గౌడ్ అన్నారు. అమరజీవి సురవరం సుధాకర్ రెడ�
సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మరణం సమాజానికి తీరనిలోటు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, గాజులరామారంలో మూడురోజులపాటు జరిగిన సీపీఐ త�
చట్టసభల సభ్యులు 30 రోజులు జైలులో ఉంటే వారి పదవులు రద్దయ్యే చట్టం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఒకవేళ అలాంటి చట్టం వస్తే దాదాపు రెండేండ్లు జైలులో ఉన్న అమిత్షా పదవినే ముందుగా రద్దు చేయాలని సీపీఐ జా�
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రశ్నార్థ్ధకంగా మార్చిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు లౌకిక శక్తులు ఏకం కావాలని సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా పిలుపునిచ్చారు.
రైతులకు సకాలంలో యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోలి బాపురెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్ర
CPI Mahasabhalu | కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ పొట్లూరి నాగేశ్వర్రావునగర్ భవన్లో సీపీఐ రాష్ట్ర నాల్గవ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముందస్తుగా షాపూర్నగర్లో కళానాట్యమండలి ఆధ్వర్యంలో డప్పుచప్�
సీపీఐ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి దుబాస్ రాములు, కోటగిరి మండల కార్యదర్శి విఠల్ గౌడ్ పిలుపునిచ్చారు. కోటగిరి మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో �
పార్టీలకు అతీతంగా ప్రజలందరి అభ్యున్నతి కోసం పాటుపడనున్నట్లు సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రటరీగా ఎస్.కె సాబీర్ పాషా తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా భద్రాద్రి కొత్తగూడెం జిల్ల�
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం మునుగోడు సెంటర్లో రైతులు, కార్మికులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను �
కమ్యూనిస్టు పోరాట యోధుడు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొల్లోజు అయోధ్య ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం మడుపల్లి సీపీఐ కార్యాలయం అజయ్ భవనంలో సంతాప కార్యక్రమం నిర్వహించారు.
కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొండూరి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాం�