కొత్తగూడెం నియోజకవర్గంలోని జాతీయ రహదారిపై భారీ వర్షాల కారణంగా ఏర్పడిన గుంతలను తక్షణమే పూడ్చాలని సీపీఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ ర�
కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని సీపీఐ మునుగోడు మండల కార్యదర్శి చాపల శ్రీను అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం బెల్లం శివయ�
ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ కార్యకర్తలు, నాయకులు ముందుండి పోరాడాలని ఆ పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేశ్ అన్నారు. గురువారం బోనకల్లు మండలంలోని రాపల్లె గ్రామంలో ఏనుగు రామకృష్ణ అధ్యక్షతన �
అబద్ధాలు చెప్పడంలో ప్రధాని నరేంద్రమోదీ దిట్ట అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. అబద్ధాలు చెప్పేవారిలో గోబెల్స్ను మనం చూడకపోయినా మోదీని చూస్తున్నామని ఎద్దేవా చేశారు. బుధవారం ఢిల్లీలో న
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్, సీపీఐ పార్టీ కార్యదర్శి సాబిర్ పాషా అన్నారు. బుధవారం కొత్తగూడెం కార్పోరేషన్ 12వ వార్డు సుభాష్ చంద్రబోస్ నగర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్లో శుక్రవారం నిర్వహించిన రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ కార్యక్రమంలో సీపీఐ, , కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జిల్లా కలె�
మధిర పట్టణంలో ఈ నెల 19, 20 తేదీల్లో జరిగిన సీపీఐ 23వ జిల్లా మహాసభల్లో ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం నుంచి సిపిఐ జిల్లా సమితి సభ్యులుగా కారేపల్లి మండల కార్యదర్శిగా ఉన్న పాపినేని సత్యనారాయణ, బాజుమల్లాయిగూడెం గ్�
ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేయాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడు మునిగడప వెంకటేశ్వర్లు అన్నారు. సీపీఐ శాఖ మహాసభల్లో భాగంగా గురువారం ఉన్నందాస్ గడ్డలో ఏర్పాటు చేసిన మహా�
నల్లగొండ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం బలమైన ఉద్యమాలు నిర్వహిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకర�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కామ్రేడ్లు సత్తా చాటి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండలంలోని చిగురుమామిడి, ఇందుర్తి, సుందర�
భారత కమ్యూనిస్టు పార్టీకి గ్రామ, పట్టణ శాఖలే పునాది రాళ్లని, గ్రామ పట్టణ శాఖలు ప్రతిష్టంగా ఉంటేనే పార్టీ నిర్మాణాత్మకంగా ఉంటుందని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్
నీతి నిజాయితీకి, నిబద్ధతకు నిలువెత్తు సాక్ష్యం కమ్యూనిస్టు యోధుడు దొడ్డ నారాయణరావు అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సీపీఐ సీనియర్ నాయకుడు, స్వాతంత్ర్య సమర య�
సమ, సమాజ స్థాపన కోసం, తాను నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు కష్టపడుతూ తుది శ్వాస విడిచే వరకు కమ్యూనిస్టు పార్టీలో కొనసాగిన వేముల వెంకట్రాజం మరణం భారత కమ్యూనిస్టు పార్టీకి, వారి కుటుంబానికి తీరని లోటని సీప�