ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు) అర్హత మంజూరు ఆదాయ పరిమితి నిబంధన రూ.2 లక్షల నుండి రూ.3 లక్షలకి పెంచి పేద, మధ్య తరగతి ప్రజలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు ప
Achampet | రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ. 7500 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట ఎమ్మార్వో ఆఫీసు ఎదుట సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
స్వాతంత్య్ర పోరాటకాలంలో గాంధీజీ నినదించిన ‘స్వరాజ్యం’ అర్థం అందరికీ కూడు, గూడు, గుడ్డ అని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ బినోయ్ విశ్వం చెప్పారు. కానీ ఇప్పటికీ స్వరాజ్యం ఎక్కడున్నదని ప్రజలు ప్రశ్నిస్
ఇందిరమ్మ ఇళ్లు ఎంపిక, రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరగలేదని అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై అనర్హులను ఎంపిక చేయడం జరిగిందని ఆరోపిస్తూ సీపీఐ మండల శాఖ ఆధ్వర్�
ఎర్రజెండా ద్వారానే అసమానతలు లేని సమాజం సాధ్యమవుతుందని సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శనివారం వేములపల్లి మండల కేంద్రంలో 7వ మండల మహాసభ జిల్లా యాదగిరి అధ్యక్షత�
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్ వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. �
ఈ నెల 8న సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే సీపీఐ జిల్లా నాల్గొవ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ నూతనకల్ మండల కార్యదర్శి తొట్ల ప్రభాకర్గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో సీపీఐ పార్�
అర్హులైన పేదలను ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేయడంలో రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నేతల జోక్యం తగదని, అర్హులను ఎంపిక చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అధికారులపై జిల్లా కలెక్ట�
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం సీపీఐ గట్టుప్పల్ మండల 2వ మహాసభ వెల్మకన్నె గ్రామంలో మాదగాని యాదయ్య ప్రాంగణంలో నిర్వహించ
సీపీఐ జిల్లా నాలుగో మహ సభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా ఆహ్వాన సంఘం నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో ఆహ్వాన సంఘం ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.