Kuravi | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు.
Kunamneni Sambasivarao | కమ్యూనిస్టులను అంతం చేయడం ఎవరితరం కాదని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులను అంతం చేయడం అడాల్ఫ్ హిట్లర్ వల్లే కాలేదు.. అమిత్ షా నీ �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ఆగ్�
ఈ నెల 9న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్వహించతలపెట్టిన సమ్మెకు వామపక్ష పార్టీల నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమా
కేంద్రహోం మంత్రి అమిత్షా నిజామాబాద్లో పసుపుబోర్డు కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఆఫీసులో ప్రారంభించడం తప్ప.. బోర్డు పనుల అభివృద్ధికి నిధులు కేటాయించపోవడం బాధాకరమని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనం�
ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసేందుకు, అణగారిన వర్గాలకు ప్రాణం పోసేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీల విలీనాన్ని సుగుణమ్మ ఆకాంక్షించారని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని పలువురు వక్తలు అభిప్�
అన్ని వర్గాల ప్రజలకు ఎర్రజెండా పార్టీ సిపిఐ అండగా ఉంటుందని ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. ఆదివారం స్థానిక 24 ఏరియాలోని కమ్యూనిటీ హాల్ లో బొల్లి కొమరయ్య, కుమ్మరి రవీం
కార్పొరేట్ శక్తులకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు �
ప్రజలు తమ హక్కుల సాధన కోసం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వెన్న మహేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు పిలుపునిచ్చారు. పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో సీపీఐ పట్టణ 11వ మహాసభ
ఇరాన్ పై అమెరికా దాడి విచారకరమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాములు అన్నారు. వేములవాడలో ఇరాన్ పై అమెరికా దాడి చేయడాన్నిఖండిస్తూ మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడారు.
బోనకల్లు మండల పరిధిలోని వైరా-మధిర ప్రధాన రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజావాణిలో తాసీల
కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను పెంచే విధంగా అడుగులు వేస్తున్నందున అన్ని అర్హతలు ఉన్న నేరేడుచర్లను నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని సీపీఐ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు డి.ధ�
ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని సీపీఐ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు పోకల వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం గరిడేపల్లి మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశ�
రేకొండ మాజీ ఎంపీటీసీ చాడ శోభ మృతి గ్రామానికి తీరనిలోటని సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, బిఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి అన్నారు.