వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గన్న చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర�
గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీలపై తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అధికారులు వేధింపులు ఆపాలని సీపీఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోలుగూరి నర్సింహ అన్న�
కొత్తగూడెం మున్సిపల్ శాఖలో పారిశుధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న మేడి హరి కుమారుడు మేడి సోమశేఖర్ (15) అనుమానాస్పద మృతిపై న్యాయ విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సీపీఐ భద్రాద్రి కొ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బోల్గూరి నరసింహ అన్నారు. మాదగోని నరసింహ అధ్యక్షతన సీపీఐ రత్తిపల్లి గ్రామ శాఖ మ�
మతోన్మాద ఉగ్రవాద చర్యలను యావత్ దేశం ఖండించాల్సిందేనని, అయితే యుద్ధంలో అమరులైన సైనికుల మరణాలతో రాజకీయాలు అవసరమా అని సీపీఐ జాతీయ సమితి సభ్యులడు భాగం హేమంత్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఖమ్మ�
మున్నేటిపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జితో పాటు ఖమ్మం-మహబూబాద్ రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మొహమ్మద్ మౌలానా, జిల్�
రాష్ట్రంలో అకాల వర్షాలతో కష్టపడి పండించిన పంట నీటి పాలవుతూ రైతులు ఆవేదన చెందుతున్నారని, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి ప్రభ
నిరంతరం ప్రజల పక్షాన నిలబడి, దోపిడి రహిత సమాజ నిర్మాణం కోసమే భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాటాలు చేస్తుందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ మ
మతాన్ని హింసకు వాడుకోవడం ఆటవిక సాంప్రదాయమని, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఉగ్రవాదులను మట్టు పెట్టాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సీపీఐ
పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ జాతీ య కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు.
మ్రేడ్ పడాల రాములు చేసిన పోరాటాలను, ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళులు అని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ అన్నారు.
అర్హులైన నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీపీఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు గురుజ రామచంద్రం అన్నారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలో గల సీపీఐ కార్యాలయంలో జ�
వడగండ్ల వానలతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని సీపీఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కరీంనగర్లోని డంపింగ్ యార్డ్ లో చెలరేగుతున్న మంటల ద్వారా వస్తున్న పొగతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.