ప్రజా సమస్యలపై సీపీఐ పార్టీ నిరంతరం పోరాడుతుందని పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శుక్రవారం దామరచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ 9వ మండల మహాసభలో ఆయన మాట్లాడారు.
వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో తగ్గుముఖం పట్టడం దేశ ఆర్థిక వ్యవస్థకు శుభ శకునమే అయినప్పటికీ.. ఆహారేతర, ఇంధనేతర ద్రవ్యోల్బణాలు ఇంకా ఎక్కువగానే ఉండటం ఆందోళనకరమేనని ప్రమ�
సీపీఐ పార్టీ సంస్థాన్ నారాయణపురం మండల 15వ మహాసభలను ఈ నెల 27వ తేదీన మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు, మహాసభకు ప్రతి కార్యకర్త హాజరై విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ �
పేద ప్రజలకు ఎర్ర జెండానే భరోసా అని, పేద ప్రజలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీ సీపీఐ అన్నారు. సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో నిర్మితమైన ఎ్రర జెండా పార్టీ అన్నారు.
Kunamneni Sambashiva Rao |దేశంలో, రాష్ట్రంలో గతంలో ఎన్నడు లేనివిధంగా సంక్షోభ పరిస్థితులు కనబడుతున్నాయని, దాన్ని కవర్ చేసేందుకు ప్రభుత్వాలు అనేక మాటలు మాట్లాడుతున్నాయని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భద్రాద్రి కొత్
రేకొండ గ్రామంలో మాజీ ఎంపీపీ స్వర్గీయ చాడ ప్రభాకర్ రెడ్డి సతీమణి మాజీ ఎంపీటీసీ చాడ శోభ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతూ, మతోన్మాధాన్ని పెంచి పోషిస్తున్న నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం నుండి దేశాన్ని రక్షించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఇందుర్తి మాజీ శాసనసభ్యులు చాడ వె�
ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు) అర్హత మంజూరు ఆదాయ పరిమితి నిబంధన రూ.2 లక్షల నుండి రూ.3 లక్షలకి పెంచి పేద, మధ్య తరగతి ప్రజలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు ప
Achampet | రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ. 7500 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట ఎమ్మార్వో ఆఫీసు ఎదుట సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
స్వాతంత్య్ర పోరాటకాలంలో గాంధీజీ నినదించిన ‘స్వరాజ్యం’ అర్థం అందరికీ కూడు, గూడు, గుడ్డ అని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ బినోయ్ విశ్వం చెప్పారు. కానీ ఇప్పటికీ స్వరాజ్యం ఎక్కడున్నదని ప్రజలు ప్రశ్నిస్
ఇందిరమ్మ ఇళ్లు ఎంపిక, రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరగలేదని అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై అనర్హులను ఎంపిక చేయడం జరిగిందని ఆరోపిస్తూ సీపీఐ మండల శాఖ ఆధ్వర్�