ఏదుల రిజర్వాయర్ నుండి డిండి, పాలమూరు-రంగారెడ్డి (వట్టెం) ప్రాజెక్టులకు ఎలాంటి వివక్ష లేకుండా ఒకే లెవల్లో నీటిని సరఫరా చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలోని మగ్దూం భవ
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆర్భాటంగా ప్రవేశపెట్టిన రూ.3,24,234 కోట్ల బడ్జెట్పై సీపీఐ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు బద్దం కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్పై శనివారం ఆయన మ
ప్రజల జీవనోపాధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బతిస్తున్నాయని సిపిఐ రామన్నపేట మండల కార్యదర్శి ఉట్కూరు నరసింహ అన్నారు. రామన్నపేటలోని సుభాష్ సెంటర్ వద్ద సిపిఐ కేంద్ర, రాష్ట్ర పార్టీల పిలుపు మేరకు
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ తాసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి సబ్కా నాగేశ్వరరావు..
కేంద్ర ప్రభుత్వం గత 13 సంవత్సరాల నుండి పెట్టుబడి వర్గాన్ని పెంచి పోషిస్తుందని, నిరంతరం ప్రజలపై అధిక ధరల భారాన్ని మోపుతుందని సిపిఐ దామరచర్ల మండల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ అన్నారు. సోమవారం రాష్ట�
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్, యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ భారత్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద సీపీఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మ�
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న యుద్ధాన్ని ఖండిస్తూ సోమవారం మునుగోడు మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నల్లగొండ
బాచుపల్లిలోని ఏపీఆర్ ప్రణవ్ అంటీల్లావాసులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా వచ్చి క్షమాపణలు చెప్పాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ అన్నారు.
గ్యాస్ సిలిండర్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశి
ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పలువురు కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోగా, మరికొందరు వివిధ ఎన్కౌంటర్లలో మృతి చెందారు. తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖ నాయకులు ఇటీవల పోలీస�
సీపీఐ సీనియర్ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ జాతీయ కార్యదర్శి ఆర్ నల్లకన్ను (101) కన్నుమూశారు. చెన్నైలోని రాజీవ్గాంధీ ప్రభుత్వ దవాఖానలో తుది శ్వాస విడిచారు.
నాగర్ కర్నూలు జిల్లాలో కమ్మెర గ్రామంలో మల్లన్న దర్శనం కోసం వెళ్లిన రజక చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకుని దాడి చేసి రెండు నెలల పసిపాప మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని దామరచర్ల మండల సిపిఐ కార్యదర�