బీఆర్ భగవాన్ దాస్ పోరాటంతోనే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమ రూపం సంతరించుకుని నేడు నిజం కాబోతున్నదని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత ఆలోచనలతో తెలంగాణలో ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో నిర్లక్ష్యంగా ఉండడంతో ఒకటి, అర తప్ప మిగిలినవి పూర్తి స్�
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం భువనగిరి పార్టీ ఆఫీసులో ఎశాల అశోక్ అధ్యక్షతన న�
తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన ప్రజానాట్యమండలి కళాకారుడు దుడ్డేల సమ్మయ్య ఎన్నికయ్యారు.
కుక్కకాటుతో మహిళ మృతి చెందడం అత్యంత బాధాకరమని, బాధిత నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్�
ఖమ్మం రూరల్ మండలంలోని దారేడు గ్రామానికి చెందిన సిపిఐ కార్యకర్త షేక్ ఇమామ్ (45) ఖమ్మం నగరంలో రోజువారీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ 24న ఎండ తీవ్రతకు గురై అస్వస్థత చెందగా రాత్రి సమయంలో..
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ సీపీఐ, సీఐటీయూ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లాలోని పలు మండలాల్లో శనివారం వేర్వేరుగా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. పాల్వంచ పట్టణంలో సీప�
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని సీపీఎం, సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఎం, కోటగిరి మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్య
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపిందని విమర్శిస్తూ సిపిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండలో ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భ�
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దారుణమని, వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పీ సుధాకర్, కోటగిరి మండల కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో పెంచ�
కేంద్ర ప్రభుత్వం మళ్లీ మోసపూరితంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో కమ్యూనిస్టులు కదం తొక్కారు. ప్రధాన చౌరస్తా వద్ద సీపీఐ రామగుండం నగర సమితి ఆధ్వ�
రైతాంగం ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే క్రమంలో 'తరుగు' పేరుతో క్వింటాకు ఐదు కిలోల చొప్పున కోత విధిస్తూ అన్నదాతలను నిలువు దోపిడీ చేస్తున్నారని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్�