తెలంగాణపట్ల కడుపు నిండా ద్వేషం, గుండె నిండా ద్రోహం ఉన్న ప్రధాని మోదీ, బీజేపీ పార్టీకి మునుగోడులో ఓట్లు అడిగే హకు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
బీజేపీ పాలనలో దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా విమర్శించారు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్తగా పెట్టబోతున్న జాతీయ పార్టీని సీపీఐ స్వాగతిస్తున్నదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ చెప్పారు. బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఆ పార్టీ ఉండాలని గురువార
సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ అంజాన్ బీజేపీ సర్కారుది హిట్లర్ మార్గమని విమర్శ హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిట్లర్ మార్గంలో ప్రయాణిస్తున్నదని సీపీఐ జాతీయ క
Kunamneni Sambasiva rao | సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శి పదవికి ఆ పార్టీ నేత పల్లా వెంకట్రెడ్డి, సాంబశివరావు పోటీ పడ్డారు.
జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి బలోపేతానికి కృషి చేసే అంశంపై అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో జరిగే తమ జాతీయ మహాసభలో చర్చిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు.
కమ్యూనిస్టు పార్టీల ఏకీకరణ కోసం సీపీఐ చేస్తున్న ప్రతిపాదనకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ప్రత్యామ్నాయం అంటే ఒక సంక్షేమ పథకమో, ఒక రాజకీయ నినాద�
కూసుమంచి, సెప్టెంబర్ 5: ఖమ్మం జిల్లాలోని పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు సోమవారం భద్రాచలంలో కన్నుమూశారు. 1983లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి భూపతిరావు సీపీఐ తరఫున గెలుపొంది రె�
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పెద్దపల్లి టౌన్, ఆగస్టు 26: ‘మతోన్మాదాన్ని తరిమికొట్టేందుకు మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నాం.. ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచ
హైదరాబాద్ : ప్రజాప్రతినిధిగా ఉంటూ, అత్యంత బాధ్యతారాహిత్యంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కా