కూసుమంచి, సెప్టెంబర్ 5: ఖమ్మం జిల్లాలోని పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు సోమవారం భద్రాచలంలో కన్నుమూశారు. 1983లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి భూపతిరావు సీపీఐ తరఫున గెలుపొంది రె�
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పెద్దపల్లి టౌన్, ఆగస్టు 26: ‘మతోన్మాదాన్ని తరిమికొట్టేందుకు మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నాం.. ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచ
హైదరాబాద్ : ప్రజాప్రతినిధిగా ఉంటూ, అత్యంత బాధ్యతారాహిత్యంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కా
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి యాదాద్రి భువనగిరి, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పక్కాగా గెలుస్తుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వ�
యాదాద్రి భువనగిరి : రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకై మతోన్మాద బీజేపీకి తెలంగాణలో అడ్డుకట్ట వేయడమే కమ్యూనిస్టుల కర్తవ్యం అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం భువ�
Chada Venkat Reddy | బీజేపీని ఓడించే సత్తా టీఆర్ఎస్కే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. అందుకే మునుగోడు ఉపఎన్నికలో తాము టీఆర్ఎస్కు మద్దుతు పలుకుతున్నామని చెప్పారు
సీపీఐ నేత సురవరం సుధాకర్రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 15 (నమ స్తే తెలంగాణ): భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర ను, ఆనాటి పోరాటాలను దొంగిలించేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ యత్నిస్తున్నాయని సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకులపై తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో తిరగబడాలని సీపీఐ రాష్ట్ర ఇన్చార్జి కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డ
మహారాష్ట్ర రాజకీయాలు కేంద్రానికి ఏం అవసరం? సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజం హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ సిద్ధాంతమా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ �
న్యాయవ్యవస్థ తీర్పును పున:పరిశీలించాలి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): హకుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేయడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి �
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అగ్నిపథ్ను రద్దు చేయాలని సీపీఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బందు సాయిలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా జిల్లా కేంద్�
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి మునుగోడు, జూన్ 3: దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా పాలించడంలో మోదీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధా�
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామ�
పెరుగుతున్న ధరలతో కార్మికుల జీవితాలు దుర్భరమవుతున్నాయని, ధరలు తగ్గించే వరకు ప్రజాపోరాటాలు చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. పెరిగిన ధరలను వ్యతిరేకిస్తూ సోమవారం సంగారెడ్డి కలెక�