Kunamneni Sambashiva rao | ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన ప్రభుత్వాల వ్యవహారాల్లో జోక్యం చేసుకొని, అభివృద్ధికి ఆటంకంగా మారుతున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశి
అధికారం సంపాదించేందుకు బీజేపీ విపరీతంగా డబ్బు వెదజల్లుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్
Kunamneni Sambasiva rao | ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ, ప్రజాసంఘాల నేతల అరెస్టులపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అరెస్టులు అప్రజాస్వామికమని
minister jagadish reddy | మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయానికి కృషి చేసిన సీపీఐ, సీపీఎం నేతలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
తెలంగాణలో బీజేపీకి పుట్టగతులు లేవని, భవిష్యత్తులో కూడా ఆ పార్టీని నిలువరించడానికి వామపక్ష, లౌకిక, ప్రగతిశీల శక్తులు కంకణబద్ధులు కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి కోరారు.
మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు ప్రధాని నరేంద్రమోదీకి, బీజేపీకి, ఆ పార్టీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డికి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.
మునుగోడు దేశానికి వేగు చుక్కలా నిలిచింది. ఇక్కడి ప్రజలు సీఎం కేసీఆర్పై పూర్తి విశ్వాసంతో ఉన్నారనేందుకు ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం. యావత్ దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నది’ అని విద్యుత్తుశాఖ మ
Munugodu By Election | కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బీజేపీకి అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించిన మునుగోడు ప్రజలకు వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీఎం కేసీఆర్ బయటపెట్టిన వీడియోల ఆధారంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సం�
వేల కోట్ల కాంట్రాక్టులకు మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డిని ఓడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు.
నల్లగొండ జిల్లాలో మోసగాళ్లు ఎవరంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నారని.. డబ్బు ఉంటే ఎలాగైనా గెలవొచ్చనే ధీమాతో మునుగోడు ఉపఎన్నిక తీసుకొచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు
అర్థబలం, అంగబలం రాజ్యమేలుతున్న ప్రస్తుత ఎన్నికల్లో గెలవడం అంత సులువు కాదని, దానిని అధిగమిస్తూ చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచుకోవడంపై దృష్టి సారిస్తామని సీపీఐ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, జాతీయ కార్యదర్శ�