మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు ప్రధాని నరేంద్రమోదీకి, బీజేపీకి, ఆ పార్టీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డికి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.
మునుగోడు దేశానికి వేగు చుక్కలా నిలిచింది. ఇక్కడి ప్రజలు సీఎం కేసీఆర్పై పూర్తి విశ్వాసంతో ఉన్నారనేందుకు ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం. యావత్ దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నది’ అని విద్యుత్తుశాఖ మ
Munugodu By Election | కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బీజేపీకి అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించిన మునుగోడు ప్రజలకు వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీఎం కేసీఆర్ బయటపెట్టిన వీడియోల ఆధారంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సం�
వేల కోట్ల కాంట్రాక్టులకు మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డిని ఓడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు.
నల్లగొండ జిల్లాలో మోసగాళ్లు ఎవరంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నారని.. డబ్బు ఉంటే ఎలాగైనా గెలవొచ్చనే ధీమాతో మునుగోడు ఉపఎన్నిక తీసుకొచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు
అర్థబలం, అంగబలం రాజ్యమేలుతున్న ప్రస్తుత ఎన్నికల్లో గెలవడం అంత సులువు కాదని, దానిని అధిగమిస్తూ చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచుకోవడంపై దృష్టి సారిస్తామని సీపీఐ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, జాతీయ కార్యదర్శ�
భారతదేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎల్లకాలం పరిపాలించలేవని, వచ్చే 2024 సంవత్సరంలో జరిగే సాధారణ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా అన్నారు. ఇందుకు ప్రజాస్వ�
CPI Secretary| విజయవాడలో జరుగనున్న సీపీఐ జాతీయ మహాసభలు జాతీయ రాజకీయాలల్లో పెను మార్పులను తీసుకురానున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో శుక్రవారం నుంచి 18 వరకు సీపీఐ 24వ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్టు మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కౌన్సిల్
తెలంగాణపట్ల కడుపు నిండా ద్వేషం, గుండె నిండా ద్రోహం ఉన్న ప్రధాని మోదీ, బీజేపీ పార్టీకి మునుగోడులో ఓట్లు అడిగే హకు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
బీజేపీ పాలనలో దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా విమర్శించారు.