దేశంలో అప్రకటిత ఎమర్జె న్సీ కొనసాగుతు న్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం నిజామాబాద్ నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన సీపీఐ ఉమ్మడి నిజామాబాద్ జి
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీపీఐ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నట్టు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యు డు చాడ వెంకటరెడ్డ
దేశంలో మతోన్మాద శక్తులపై సీపీఐ చేస్తున్న పోరాటం నిరంతరం కొనసాగుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ తయారు చేసిన బొమ్మ అని, ఆర్ఎస్ఎస్ సిద్ధ్దాంతాలక
దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ తయారు చేసిన కీలుబొమ్మని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ అన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణప�
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా సాగనంపే సమయం వచ్చిందని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్
బీజేపీతో పాటు ఇతర జాతీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థలనుంచి భారీగా విరాళాలు వస్తున్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) పేర్కొన్నది.
రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీకి తామే మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. దీంతో రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ కొన్ని సీట్లు గెలవచ్చన్నారు. అయితే తమ పార్టీకి సీట్ల కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదనంతా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూ నంనేని సాంబశివరావు మండిపడ్డారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్నది. ఇక్కడ పోటీని అటు అధికార బీజేపీ, ఇటు కాంగ్రెస్, వామపక్ష కూటమి సీరియస్గా తీసుకుంటున్నాయి. ఈ నెల 16న జరిగే ఎన్నికల్లో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న
దేశంలో తీవ్ర అసమానతలు నెలకొన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మఖ్దూం భవన్లో మంగళవారం ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు డీ పాపారావుతో కలిసి ఏర్పాటు చేసిన వ
కేంద్ర బడ్జెట్పై సీపీఐ మండిపడింది. తెలంగాణకు నిధులు కేటాయించక పోవడంపై ఉమ్మడి వరంగల్, నిర్మల్ జిల్లాల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తో దేశ రాజకీయాల్లో మార్పు తథ్యమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. ఆదివారం మణుగూరు మున్సిపాలిటీలోని శేషగిరి