పేదల నుంచి పన్నులు వసూలు చేస్తూ అదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు రాయితీలను కల్పిస్తూ వారికి మోదీ ప్రభుత్వం దేశ సంపదను దోచిపెడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కే. నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా విమ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని హిందూరాజ్యంగా మార్చాలని కుట్ర చేస్తున్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ ఆరోపించారు. ‘ప్రజావ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బీజేపీని సాగనంపుదాం-దేశాన్
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి జాతీయ హోదా కల్పిస్తూ సోమవారం ప్రకటన విడుదల చేసింది.
మతోన్మాద బీజేపీ అనేక రాష్ర్టాల్లో అక్రమంగా అధికారాన్ని చేపట్టిందని, ఆ శక్తుల ఆగడాలను అరికట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. టెన్త్ పేపర్ వ్యవహారంలో బీజేపీ రాష్ట్�
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు.
దేశానికి బీజేపీ ప్రమాదకరశక్తిగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మగ్దూంభవన్లో మంగళవారం ఏర్పాటు �
దేశంలో అప్రకటిత ఎమర్జె న్సీ కొనసాగుతు న్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం నిజామాబాద్ నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన సీపీఐ ఉమ్మడి నిజామాబాద్ జి
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీపీఐ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నట్టు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యు డు చాడ వెంకటరెడ్డ
దేశంలో మతోన్మాద శక్తులపై సీపీఐ చేస్తున్న పోరాటం నిరంతరం కొనసాగుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ తయారు చేసిన బొమ్మ అని, ఆర్ఎస్ఎస్ సిద్ధ్దాంతాలక
దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ తయారు చేసిన కీలుబొమ్మని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ అన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణప�
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా సాగనంపే సమయం వచ్చిందని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్
బీజేపీతో పాటు ఇతర జాతీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థలనుంచి భారీగా విరాళాలు వస్తున్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) పేర్కొన్నది.