కార్పొరేట్ల కనుసన్నల్లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో గురువారం ఇంటింటికీ పాదయాత్రను హైదరాబాద్లోని ఆనంద్బాగ్లో నిర్వహ�
రాష్ట్రాలపై నెపం నెట్టకుండా చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వమే తన బాధ్యతగా తక్షణమే పంటలకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
చీకటి సామ్రాజ్యాన్ని నిర్మించి అక్రమ వ్యాపారాలు చేస్తూ థాయిలాండ్లో పోలీసులకు పట్టుబడిన చీకోటి ప్రవీణ్ను దేశ బహిషరణ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.
ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి దేశాన్ని రక్షించుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యు డు చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో (BJP) ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచివుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి (Chada Venkat reddy) అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ఆ పార్టీని గద్దెదిం�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అధికార నివాసాన్ని ఆగమేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడేయడం దారుణమని సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ (K. Narayana) విమర్శించారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కక్షను మ�
దేశంలో మోదీ బాబా.. 30 మంది దొంగలు పడ్డారని, దేశ సంపద కొల్లగొట్టడమే వీరి లక్ష్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ధ్వజమెత్తారు. మంగళవారం మంచిర్యాల జిల్లా తాండూర్ ప్రజాపోరు యాత్ర ప్రారంభం సం దర్భంగా ఆయన మా
కార్మికుల, వినియోగదారుల ధరల సూచిక (కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్)ను ప్రకటిస్తూ కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. పరిశ్రమల కార్మికులకు సీపీఐ 1659 నుంచి 1733 (74 పాయింట్లు పెరుగు�
పేదల నుంచి పన్నులు వసూలు చేస్తూ అదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు రాయితీలను కల్పిస్తూ వారికి మోదీ ప్రభుత్వం దేశ సంపదను దోచిపెడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కే. నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా విమ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని హిందూరాజ్యంగా మార్చాలని కుట్ర చేస్తున్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ ఆరోపించారు. ‘ప్రజావ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బీజేపీని సాగనంపుదాం-దేశాన్
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి జాతీయ హోదా కల్పిస్తూ సోమవారం ప్రకటన విడుదల చేసింది.
మతోన్మాద బీజేపీ అనేక రాష్ర్టాల్లో అక్రమంగా అధికారాన్ని చేపట్టిందని, ఆ శక్తుల ఆగడాలను అరికట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. టెన్త్ పేపర్ వ్యవహారంలో బీజేపీ రాష్ట్�
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు.
దేశానికి బీజేపీ ప్రమాదకరశక్తిగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మగ్దూంభవన్లో మంగళవారం ఏర్పాటు �