కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశం సీపీఐలో చిచ్చురేపుతున్నది. పొత్తులో భాగంగా ఆది నుంచీ మునుగోడును ఆ పార్టీ బలంగా కోరుతున్నది. బీఆర్ఎస్తో చర్చల సమయంలోనూ, తాజాగా కాంగ్రెస్ పొత్తులోనూ మునుగోడును సీపీఐకి
అసెంబ్లీ ఎన్నికలపై కమ్యూనిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసే బరిలోకి దిగాలని నిర్ణయించాయి. గురువారం సీపీఎం, సీపీఐ నేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు.
దళితవాడలన్నీ గులాబీ జెండా వైపే ఉన్నాయని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. 75 ఏళ్లలో స్వాతంత్య్ర దేశంలో బలహీన వర్గాల ప్రజలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు.
సహజ సంపద, వనరుల లూటీ చేయాలనే కార్పొరేట్ దురాశకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాజకీయ అండదండలే మణిపూర్ జాతుల మధ్య ఘర్షణలకు ప్రధాన కారణమని సీపీఐ పార్లమెంటరీ పార్టీ నేత, జాత�
ఒకే దేశం.. ఒకే పార్టీ.. ఒకే వ్యక్తి అనే వైఖరి ఆర్ఎస్ఎస్ది అని, దాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు.
CPI | రాజకీయాల్లో పార్టీలు గెలుపు కోసం ఎన్నో వ్యూహాలు అనుసరిస్తుంటాయి. కానీ తప్పనిసరిగా ‘మిత్రధర్మం’ పాటిస్తుంటాయి. ఒక లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఒక పార్టీతో స్నేహం కుదిరిన తర్వాత లేదా పొత్తు పెట్టుకున్
దేశంలో బీజేపీ నంబర్ వన్ బ్లాక్మెయిలింగ్ పార్టీ అని, ఆ పార్టీ విధానాల కారణంగానే మణిపూర్ మండిపోతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలోని తెలంగాణభవన్లో మీడియాత
Inflation | ఆహారోత్పత్తులు.. ముఖ్యంగా కూరగాయల ధరలు గణనీయంగా పెరగడంతో జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠం 4.81 శాతానికి చేరింది. వినిమయ ధరల సూచి ఆధారంగా లెక్కించే ద్రవ్యోల్బణం మే నెలలో 4.31 శాతంగా ఉంది.
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రధాని మోదీపైనే ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అ న్నారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కోసమే అభివృద్ధి పనుల పేరు తో మోదీ �