సహజ సంపద, వనరుల లూటీ చేయాలనే కార్పొరేట్ దురాశకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాజకీయ అండదండలే మణిపూర్ జాతుల మధ్య ఘర్షణలకు ప్రధాన కారణమని సీపీఐ పార్లమెంటరీ పార్టీ నేత, జాత�
ఒకే దేశం.. ఒకే పార్టీ.. ఒకే వ్యక్తి అనే వైఖరి ఆర్ఎస్ఎస్ది అని, దాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు.
CPI | రాజకీయాల్లో పార్టీలు గెలుపు కోసం ఎన్నో వ్యూహాలు అనుసరిస్తుంటాయి. కానీ తప్పనిసరిగా ‘మిత్రధర్మం’ పాటిస్తుంటాయి. ఒక లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఒక పార్టీతో స్నేహం కుదిరిన తర్వాత లేదా పొత్తు పెట్టుకున్
దేశంలో బీజేపీ నంబర్ వన్ బ్లాక్మెయిలింగ్ పార్టీ అని, ఆ పార్టీ విధానాల కారణంగానే మణిపూర్ మండిపోతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలోని తెలంగాణభవన్లో మీడియాత
Inflation | ఆహారోత్పత్తులు.. ముఖ్యంగా కూరగాయల ధరలు గణనీయంగా పెరగడంతో జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠం 4.81 శాతానికి చేరింది. వినిమయ ధరల సూచి ఆధారంగా లెక్కించే ద్రవ్యోల్బణం మే నెలలో 4.31 శాతంగా ఉంది.
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రధాని మోదీపైనే ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అ న్నారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కోసమే అభివృద్ధి పనుల పేరు తో మోదీ �
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జూలై 8, 9 తేదీల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ బాలమల్లేశ్ ఆదివారం ఒక సంయుక్త ప్�
బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టాల్సిన బాధ్యతను తీసుకోవాలని సీపీఐ, సీపీఎం ముఖ్య నేతలు సూచించారు. హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయమ�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణకు, ఖమ్మం జిల్లాకు ఏం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు వస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు.
బీజేపీ కో హఠావో.. దేశ్ కో బచావో పేరుతో నెల రోజులపాటు నిర్వహించిన ఇంటింటికీ సీపీఐ (CPI) కార్యక్రమం ముగింపు సందర్భంగా ఈ నెల 11న కొత్తగూడెంలో (Kothagudem) లక్ష మందితో భారీ బహిరంగ సభను (Public Meeting) నిర్వహిస్తున్నది.
హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం చండ్ర రాజేశ్వరరావు జయంతి నిర్వహించారు. రాజేశ్వరరావు చిత్రపటానికి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.