వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) 5.4 శాతంగా ఉంటుందన్నది. కాగా, వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్దే అదుపు చేయ�
భద్రాద్రి కొత్తగూడెం జల్లా ఇల్లందు (Yellandu) మున్సిపల్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం కోసం పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమైంది.
Advani | బీజేపీ అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుబట్టారు. దేశంలో మత కల్లోలాకు కారణమై జైల్లో ఉండాల్సిన అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారత�
ఓటమి భయంతోనే ఇండియా కూటమిని బలహీనపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఇండియా కూటమిలో ఇన్నాళ్లు కీలక పాత్ర పోషించిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ కక్కిన కూడు తి
సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా, పీసీసీ సీపీఐ(ఎంఎల్), సీపీఐ(ఎంఎల్) రివల్యూషనరీ ఇన్షియేటివ్ అనే మూడు విప్లవ పార్టీలు విలీనమయ్యాయి. రాజకీయపరమైన నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూ ప్రజల పక్షాన నిలవడమే లక్ష్యంగా మూడు పా�
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఖజానాకు లింకుపెట్టకుండా అమలు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం హుస్నాబాద్లోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్లో �
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తమ పార్టీ వైఖరి.. ‘తిట్టబోతే అక కూతురు.. కొట్టబోతే కడుపుతో ఉంది’ అన్నట్టు ఉన్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కే నారాయణ వ్యాఖ్యానించారు.
ఖమ్మం లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసే యోచనలో సీపీఐ ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు ఇటీవలే తెలంగాణ, ఏపీలో ఒక్కో స్థానం నుంచి పోటీ చేయాలని రాష్ట్ర సమితి సమావేశంలో ఆ పార్టీ నిర్ణయించింది.
CPI | బీజేపీ ప్రమాదకర సిద్ధాంతాలతో, ఆలోచనలతో దేశాన్ని విచ్ఛినం చేసేందుకు ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఆరోపించారు. అయోధ్య రామమందిరానికి నాంది పలికింది ఎల్కే అద్వానీ.. క�
ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం లెక్కల్లో తేడాలు ఉన్నాయని, ఇలాంటి ముఖ్యమైన నివేదికలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి సూచించారు.
Telangana Assembly Elections 2023 | ఎన్నికలలో ఇంతవరకు మనం మిత్ర పక్షకూటమి, వామపక్ష కూటమి, మహాకూటమిల గురించే విన్నాం. కానీ ఈసారి మరో కూటమి తెరపైకి వచ్చింది. అదే లోపాయికారీ కూటమి. అధికారికంగా ప్రకటించకుండా మద్దతు పలకడాన్ని లోపాయ
సీపీఐ కొత్తగూడెం నియోజకవర్గ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేరును పార్టీ రాష్ట్ర కౌన్సిల్ ఖరారు చేసింది. కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ ఆ స్థానం నుంచి పోటీ చేస్తున్నది.