Congress | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తు కుదిరే అవకాశం కనిపించడం లేదు. వామపక్షాలతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపిన కాంగ్రెస్ చివరకు మొండి చెయ్యి చూపించేందుకు సిద్ధమైం�
Congress | కాంగ్రెస్, వామపక్షాల మధ్య దోబూచులాట కొనసాగుతున్నది. సీపీఎంకు మిర్యాలగూడ నియోజకవర్గంతోపాటు వైరా ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో ప్రతిపాదన తెచ్చినట్టు సమాచారం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ‘హస్త’వ్యస్తంగా మారింది. మొదటి, రెండు విడుతల్లో విడుదల చేసిన జాబితాలో 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, అసమ్మతి సెగలతో అట్టుడికిపోతున్నది. ఆయాచ�
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా కాంగ్రెస్-వామపక్షాల పొత్తులపై ఇంకా స్పష్టత రావడం లేదు. తాము అనుకున్న స్థానాన్ని ఇవ్వకుంటే కాంగ్రెస్కు కటీఫ్ చెప్పాలని సీపీఎం నిర్ణయించుకున్నట్టు తెలిసింది. �
కాంగ్రెస్తో పొత్తులో భాగంగా నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గాన్ని సీపీఐకే కేటాయించాలని, లేదంటే కాంగ్రెస్తో స్నేహపూర్వక పోటీకి సిద్ధమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
మునుగోడు సీటు సీపీఐ రాష్ట్ర ముఖ్య నేతల మధ్య విభేదాలకు దారితీసింది. ఈ విభేదాలు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో తీవ్ర చర్చ జరిగి తారస్థాయికి చేరాయి.
కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశం సీపీఐలో చిచ్చురేపుతున్నది. పొత్తులో భాగంగా ఆది నుంచీ మునుగోడును ఆ పార్టీ బలంగా కోరుతున్నది. బీఆర్ఎస్తో చర్చల సమయంలోనూ, తాజాగా కాంగ్రెస్ పొత్తులోనూ మునుగోడును సీపీఐకి
అసెంబ్లీ ఎన్నికలపై కమ్యూనిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసే బరిలోకి దిగాలని నిర్ణయించాయి. గురువారం సీపీఎం, సీపీఐ నేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు.
దళితవాడలన్నీ గులాబీ జెండా వైపే ఉన్నాయని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. 75 ఏళ్లలో స్వాతంత్య్ర దేశంలో బలహీన వర్గాల ప్రజలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు.
సహజ సంపద, వనరుల లూటీ చేయాలనే కార్పొరేట్ దురాశకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాజకీయ అండదండలే మణిపూర్ జాతుల మధ్య ఘర్షణలకు ప్రధాన కారణమని సీపీఐ పార్లమెంటరీ పార్టీ నేత, జాత�