Narayana | రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దులలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై మోదీ ప్రభుత్వం క్రూరమైన అణచివేతకు పాల్పడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె. నారాయణ తె
CPI | త్వరలో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశాయ�
Narayana | రైతు నేస్తంగా ఉంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలనా కొనసాగించారని, నేడు ప్రధాని మోదీ రైతు శత్రువుగా మరి దుర్మార్గపు పాలనా కొనసాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆరోపించారు.
నామినేటెడ్ పోస్టుల అంశం సీపీఐ నేతల్లో చిచ్చురేపుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీపీఐకి ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, రెండు కార్పొరేషన్ పదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకున్నది.
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు సభలో మాట్లాడేందుకు అతి తక్కువ సమయం కేటాయిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ మైక్ను పదేపదే కట్ చేస్తున్నారని, �
వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) 5.4 శాతంగా ఉంటుందన్నది. కాగా, వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్దే అదుపు చేయ�
భద్రాద్రి కొత్తగూడెం జల్లా ఇల్లందు (Yellandu) మున్సిపల్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం కోసం పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమైంది.
Advani | బీజేపీ అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుబట్టారు. దేశంలో మత కల్లోలాకు కారణమై జైల్లో ఉండాల్సిన అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారత�
ఓటమి భయంతోనే ఇండియా కూటమిని బలహీనపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఇండియా కూటమిలో ఇన్నాళ్లు కీలక పాత్ర పోషించిన బిహార్ సీఎం నితీశ్ కుమార్ కక్కిన కూడు తి
సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా, పీసీసీ సీపీఐ(ఎంఎల్), సీపీఐ(ఎంఎల్) రివల్యూషనరీ ఇన్షియేటివ్ అనే మూడు విప్లవ పార్టీలు విలీనమయ్యాయి. రాజకీయపరమైన నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూ ప్రజల పక్షాన నిలవడమే లక్ష్యంగా మూడు పా�
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఖజానాకు లింకుపెట్టకుండా అమలు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం హుస్నాబాద్లోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్లో �
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తమ పార్టీ వైఖరి.. ‘తిట్టబోతే అక కూతురు.. కొట్టబోతే కడుపుతో ఉంది’ అన్నట్టు ఉన్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కే నారాయణ వ్యాఖ్యానించారు.