బొగ్గు బ్లాకుల విషయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
పార్లమెంట్లో సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు సీట్లు గెలిచి వామపక్ష శ్రేణులకు నూతనోత్తేజాన్ని కలిగించింది. బీహార్లోని ఆరా, కరాకట్ నియోజకవర�
Telangana | రాష్ర్టానికి బీఆర్ఎస్ నాయకత్వం అవసరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బతికే ఉండాలని వ్యాఖ్యానించారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కూనంనే�
Narayana | ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలను నిర్వహించాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. ప్రపంచంలో 122 దేశాల్లో ఈవీఎంలను వినియోగించడం లేదు.. ఆ దేశాల్లో బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికల�
ఎన్నికల హామీలను అమలు చేయాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సీపీఎం సీనియర్ నేత చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో పలు తీర
Kunamaneni | బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎన్డీయే కూటమి ఎన్నో రోజులు అధికారంలో ఉండదని జోస్యం చెప్పారు
దేశ రాజకీయాల్లో అస్తిత్వం కోసం పోరాడుతున్న వామపక్షాలు గతంతో పోలిస్తే కాస్త మెరుగైన ఫలితాలు సాధించాయి. తాజా లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీలు 8 స్థానాలను దక్కించుకున్నాయి. గత లోక్సభలో కేవలం మూడు సీట్లు కలిగ
అనేక త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు.
రాష్ట్ర అధికార చిహ్నం మార్పు నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని సెక్రటేరియట్లో జరుగనున్న ఈ సమావేశ�
బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. శనివారం ప్రచార గడువు ముగిసినప్పటికీ ఆదివారం వారు వేములవాడ పట్టణంలోని అమరవీరుల స్తూపం నుంచి జాతర గ్రౌ�
K.Narayana | పెట్టుబడిదార్లకు ఊడిగం చేస్తున్న మోదీ(PM Modi) ప్రభుత్వాన్ని లోక్సభ ఎన్నికల్లో గద్దె దించాలని సీపీఐ(CPI) జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ( Narayana) అన్నారు.
Election Commission: ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, అప్పుడు దేశ సంపదను ముస్లింలకు ఆ పార్టీ పంచిపెడుతుందని ఇటీవల రాజస్థాన్లో జరిగిన ఓ ఎన్నికల సభలో ప్రధాని మోదీ పేర్కొన్న విషయం త�