CPI | కేంద్ర బడ్జెట్ను సవరించడంతో పాటు కులగణనపై త్వరితగతిన కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ దుభాష్ రాములు డిమాండ్ చేశారు.
Pashya Padma | కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నులకే ప్రయోజనమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ ఆరోపించారు. రైతులకు, కార్మికులకు, నిరుపేద ప్రజలకు వ్యతిరేకంగా ఉందని అన్నారు.
ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దేశ సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించడం కోసం కొనసాగుతున్న హత్యాకాండను ఖండించారు. సుప్రీంకోర్ట
వందేళ్లు సుదీర్ఘమైన పోరాటాలు చేసిన ఘనత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాదేనని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా పార్లమెంట్లో పనిచేసిన చరిత్ర తమ పార్టీదేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్
దేశానికి ఫాసిస్టు ప్రమా దం పొంచి ఉన్న ఈ సమయంలో దేశంలోని విప్లవకారులందరూ ఐక్యం కావాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జాతీయ అధికార ప్రతినిధి దర్శన్సింగ్ కట్కర్ పిలుపునిచ్చారు.
దేశంలో పెచ్చరిల్లుతున్న అవినీతి, అన్యాయం, అప్రజాస్వామిక, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, వామపక్షవాదులు ఐక్యంగా ఉద్యమించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్పాషా పిలుపునిచ్చారు. ఒక ర�
Movie Ticket Price | తెలంగాణ తరహాలో ఏపీలో కూడా టికెట్ల ధరల పెంపునకు, బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. పెద్ద హీరోల సినిమాలకు టికెట్ల ధరలను ఇబ్
ములుగు జిల్లా చల్పాక సమీపంలో మావోయిస్టులపై జరిగింది ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటరేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఆ ఎన్కౌంటర్పై ప్రభుత్వం వెంటనే జ�
లగచర్ల రైతుల ధర్మబద్ధ పోరాటానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. ఫార్మా కంపెనీల కోసం రైతుల నుంచి బలవంతంగా సాగు భూములను లాక్కో�
కాంగ్రెస్ సర్కారు రాజకీయ ప్రయోజనం కోసం రైతులను బలి పెట్టాలని చూడటం అప్రజాస్వామికమని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. వికారాబాద్ జిల్లా లగచర్ల రైతులపై రేవంత్రెడ్డి సర్కార్ అనుస�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. జిల్లాలో ఈ ఏడాది 4 లక్షల ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేశారు. ఎకరానికి సగటు 10 క్�
పత్తికి మద్దతు ధర ఇవ్వాలని సీపీఐ, రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డుకు తాళం వేసి మంగళవారం ధర్నా చేస్తున్న రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు హేమంతరావు,సీపీఐ(ఎంఎల్) న్యూడెమో
రాష్ట్రంలో 3 విద్యాసంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్రావు గురువారం ఒక ప్రకటనలో డ�