కార్పొరేట్ సంస్థల పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ పేద, మధ్యతరగతి ప్రజల పట్ల కేంద్రం క్రూరంగా వ్యవహరిస్తుందని సీపీఐ (CPI) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్ ఆరోపించారు.
Against BJP Policies | కరీంనగర్ తెలంగాణ చౌక్ ఏప్రిల్ 9: భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ పరిపాలన కొనసాగిస్తున్న కేద్రంలోని బీజేపీ విధానాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామ�
CPI | కరీంనగర్ తెలంగాణ చౌక్, ఎప్రిల్ 09 : సమ సమాజ స్థాపన కోసం జీవితాన్ని ధార బోసిన గొప్ప కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు అని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి పేర్కొన్నారు. న
కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ సిలిండర్ల ధరలను రూ.50 పెంచడం.. మూలిగే నకపై తాటి పండు పడ్డట్టు ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ సిల�
అర్హులైన నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం యాదాద్రి భువనగిరి కలెక్టర్ కార్యాలయం ముందు సమస్యల పరి
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం కార్మికవాడల్లో మంచినీటి ఎద్దడి (Drinking Water) నెలకొన్నది. గత వారం రోజులుగా సింగరేణి మంచినీళ్లు రాకపోవడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
SIRICILLA | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 4: జూన్ మాసంలో సిపిఐ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు తెలిపారు. తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామంలో సిపిఐ గ్రామ శాఖ మహాసభ శుక్రవారం ని�
తెలంగాణ పీడిత, అణగారిన వర్గాల చైతన్య జ్వాల దొడ్డి కొమురయ్య అని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గుర్జ రామచంద్రం అన్నారు. మునుగోడు మండల కేంద్రంలో గల కొమురయ్య విగ్రహానికి రైతు సంఘం, సీపీఐ నాయకుల �
మావోయిస్టు అగ్రనేత, దండకారణ్య స్పెషల్జోన్ కమిటీ సభ్యురాలు, ప్రెస్ టీం ఇన్చార్జి గుమ్మడవెల్లి రేణుకకు బుధవారం ఆమె స్వగ్రామమైన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి కన్నీటి వీడ్కోలు పలికింది.
హెచ్సీయూ భూముల అమ్మకం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని సీపీఐ నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల సహాయ కార్యదర్శి భూపేశ్ అన్నారు.
Godhavarikhani | కోల్ సిటీ , మార్చి 31: ప్రజల ప్రాణాలు పోతున్నా.. రామగుండం ప్రజాప్రతినిధులకు, హెచ్ కేఆర్ అధికారులకు ఏమాత్రం సోయి లేదని సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kotagiri | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి సహకార సంఘం లో రైతుల పేరుతో బోనస్ స్వాహా చేసిన సొసైటీ చైర్మన్, రైస్ మిల్లుల పై విచారణ జరిపించాలని సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ డిమాండ్ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామ రైతుల నుంచి కాళేశ్వరం కాల్వ పనులకు కోసం సేకరించిన భూమికి వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం తాసీల్ద�
ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, సీఎం రేవంత్రెడ్డి ఆ హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ జిల్లా �