ప్రభుత్వం పేదలకు అందించే సంక్షేమ పథకాలు నిష్పక్షపాతంగా అందించాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు గురిజా రామచంద్రం అన్నారు. మంగళవారం మునుగోడు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించ
CPI Narayana | రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ విమర్శించారు. హైదరాబాద్ శంషాబాద్ పట్టణంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు రెండు రో
PI | కరీంనగర్, తెలంగాణ చౌక్, ఏప్రిల్ 20 : కుల, మతాలకు అతీతంగా శాంతియుతంగా జీవిస్తున్న దేశ ప్రజల మధ్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలు సృష్టిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆర�
Aituc | గోదావరిఖని :సింగరేణి లో కార్మికుల హక్కులను కాపాడేదని, సంస్థ ను రక్షించేది సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ �
CPI Village committees | సీపీఐ బలోపేతం కోసమే మండలంలో గ్రామ శాఖ కమిటీలు, మహాసభలు జరుగుతున్నాయని, ఆ మహాసభల్లో గ్రామాల వారీగా నూతన కమిటీని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ అందె స్వామి, మండల కార్యదర్శి నాగెల�
local body elections | చిగురుమామిడి,ఏప్రిల్ 19: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, భాషలు, మతాలు కలిగిన 147 కోట్ల మంది భారతీయులను ఒక్కతాటి పైకి తెచ్చిన మన రాజ్యంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలనా సాగిస్తోందని సీపీఐ భద్రాద్రి �
purchasing centers | తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 12: ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీపీఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి డిమాండ్ చేశారు.
CPI | కరీంనగర్, తెలంగాణ చౌక్, ఏప్రిల్ 12 : రాజ్యాంగ విరుద్ధ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలినీ సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు.
గ్యాస్ ధర పెంపుపై సీపీఎం, సీపీఐ భగ్గుమన్నది. వెంటనే సిలిండర్ ధర తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టింది. గురువారం తాండూర్ గ్రామ పంచాయతీలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మహిళలు కట్టెల పొయ్యిపై వంట చ
కార్మిక వర్గంకోసం, పేద ప్రజలకోసం తమ జీవితాలను అంకితం చేసి పోరాడిన అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకోసం నేటితరం కమ్యూనిస్టు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార
నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుండి పేదోడి కష్టార్జితాన్ని తన మిత్రులైన అదానీ, అంబానీ, ఇతర కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టటమే ధ్యేయంగా పరిపాలన కొనసాగిస్తున్నట్లు సీపీఐ భద్రాద్ర�