ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరే ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని ఆటోమెటిక్గా రద్దు చేయాలని, పైగా ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసినందుకు వారిపై క్రిమినల్ కేసు పెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూ�
భూపాలపల్లిలోని కారల్ మార్స్ కాలనీ 25వ వార్డులో తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం సీపీఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో మహిళలు ధర్నా నిర్వహించారు.
మళయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. మళయాళ నటుడు సిద్ధిఖి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నటి రేవతి సంపత్ చేసిన ఆరోపణలపై సీపీఐ కేరళ కార్యదర్శి బినయ్ విశ్వం స్పందించారు.
MLA Koonamnne | సమాజంలో కమ్యూనిస్టులు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఇచ్చిన హామీలను పూర్తి చెయ్యాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే సాంబ శివరావు(MLA Koonamnne) అన్నారు.
Narayana | మహిళలపై దాడులు(Attacks on women) రోజురోజుకు పెరుగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ(Narayana) ఆందోళన వ్యక్తం చేశారు. హనుమకొండలో జరుగుతున్న సీపీఐ(CPI) తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలకు హాజరై ఆయన మాట�
ఈ రోజుల్లోనూ కులవ్యవస్థను సమర్థించేవాళ్లుండటం ఒక దురదృష్టం. కుల వ్యవస్థను సమర్థించడం ఎన్నో రకాలు. అందులో ఒకటి కుల వ్యవస్థను శ్రమ విభజన (పనిని పంచుకునే) పద్ధతితో పోల్చడం. కులవ్యవస్థ శ్రమ విభజనే కాదు, అది శ�
వయనాడ్ ముంపు ప్రాంతాలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. దాదాపు 416 మంది ప్రాణనష్టం జరిగిందని, అందులో 47మంది సీపీఐ నాయకులను కోల్పోయినట్టు చెప్పారు.
Harish Rao | పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మృతిపట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్కు ఆయన చేసిన కృషి, సుధీర్�
శాసనసభ ఎజెండాను అర్ధరాత్రి ఇచ్చారని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాయి. ఇచ్చిన ఎజెండా ఒకటైతే సభలో మరోటి చర్చకు పెడుతున్నారని ఆక్షేపించాయి.
ఎలాంటి షరతులు లేకుండా తమకు రూ.4,016 పింఛన్ ఇవ్వాలని బీడీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ ఎంఎల్, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మోర్తాడ్ తహసీల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.
CPI Ramakrishna | ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎంగా ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆంద�
బ్రిటిష్, నిజాం సైన్యాలకు వ్యతిరేకంగా 1857 జూలై 17న తుర్రెబాజ్ ఖాన్ నాయకత్వంలో హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి గుర్తు చేశారు.
బొగ్గు బ్లాకుల విషయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు.