అనేక త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు.
రాష్ట్ర అధికార చిహ్నం మార్పు నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని సెక్రటేరియట్లో జరుగనున్న ఈ సమావేశ�
బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. శనివారం ప్రచార గడువు ముగిసినప్పటికీ ఆదివారం వారు వేములవాడ పట్టణంలోని అమరవీరుల స్తూపం నుంచి జాతర గ్రౌ�
K.Narayana | పెట్టుబడిదార్లకు ఊడిగం చేస్తున్న మోదీ(PM Modi) ప్రభుత్వాన్ని లోక్సభ ఎన్నికల్లో గద్దె దించాలని సీపీఐ(CPI) జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ( Narayana) అన్నారు.
Election Commission: ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, అప్పుడు దేశ సంపదను ముస్లింలకు ఆ పార్టీ పంచిపెడుతుందని ఇటీవల రాజస్థాన్లో జరిగిన ఓ ఎన్నికల సభలో ప్రధాని మోదీ పేర్కొన్న విషయం త�
సీపీఐ నాయకుడు పగడాల మల్లేశ్ కుమారుడు పగడాల భరత్ మృతి పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. భరత్ మరణ విషయం తెలుసుకున్న అజయ్కుమార్.. ఫోన్ ద్వారా మల్లేశ్ను పరామర్శించారు. భరత్�
Annie Raja: రాహుల్ గాంధీపై వయనాడ్ నుంచి సీపీఐ అభ్యర్థిగా అన్నే రాజా పోటీ చేయనున్నారు. సీపీఐ జనరల్ సెక్రటరీ డీ రాజా భార్య అయిన అన్నే రాజాకు.. పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ బృందంలో సభ్యత్వం ఉన్నది.
పార్టీ ఫిరాయింపుల విధానానికి సీపీఐ పూర్తి వ్యతిరేకమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సభ్యత్వం వెంటనే రద్దయ్యేలా చట్టాలను కఠినతరం చేయాలని చెప్�
కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. రూ.1800 కోట్లకు పన్ను నోటీసులిచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత వివేక్ తంఖా శుక్రవారం వెల్లడించారు. 2017-18 అలాగే 2020-21 సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వ
పేదలు, కార్మికులు, కర్షకుల కోసమే పుట్టిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అధికారం ఉన్నా లేకున్నా తమ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షమే వహిస్తుందని అన్నార�
రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు కన్ఫ్యూజన్లో ఉన్నాయి.ఎన్నికల షెడ్యూల్ విడుదలై రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నా.. సీపీఎం, సీపీఐలు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాయి.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు కొలిక్కిరావడం లేదు.రాష్ట్రంలో ఏదైనా ఓ స్థానం నుంచి పోటీ చేయాలని సీపీఐ రాష్ట్రస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు వరంగల్ లేదా కరీంనగర్ స్థానాల్లో
ఒకప్పుడు దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న లెఫ్ట్ పార్టీల పరిస్థితి నేడు దయనీయంగా మారింది. దేశ రాజకీయాల్లో ఒకనాడు చక్రం తిప్పిన పార్టీలు నేడు మనుగడ కోసం పడరాని పాట్లు పడుతున్నాయి.