ఖమ్మం లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసే యోచనలో సీపీఐ ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు ఇటీవలే తెలంగాణ, ఏపీలో ఒక్కో స్థానం నుంచి పోటీ చేయాలని రాష్ట్ర సమితి సమావేశంలో ఆ పార్టీ నిర్ణయించింది.
CPI | బీజేపీ ప్రమాదకర సిద్ధాంతాలతో, ఆలోచనలతో దేశాన్ని విచ్ఛినం చేసేందుకు ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఆరోపించారు. అయోధ్య రామమందిరానికి నాంది పలికింది ఎల్కే అద్వానీ.. క�
ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం లెక్కల్లో తేడాలు ఉన్నాయని, ఇలాంటి ముఖ్యమైన నివేదికలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి సూచించారు.
Telangana Assembly Elections 2023 | ఎన్నికలలో ఇంతవరకు మనం మిత్ర పక్షకూటమి, వామపక్ష కూటమి, మహాకూటమిల గురించే విన్నాం. కానీ ఈసారి మరో కూటమి తెరపైకి వచ్చింది. అదే లోపాయికారీ కూటమి. అధికారికంగా ప్రకటించకుండా మద్దతు పలకడాన్ని లోపాయ
సీపీఐ కొత్తగూడెం నియోజకవర్గ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేరును పార్టీ రాష్ట్ర కౌన్సిల్ ఖరారు చేసింది. కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ ఆ స్థానం నుంచి పోటీ చేస్తున్నది.
కాంగ్రెస్కు కటిఫ్ చెప్పిన సీపీఎం (CPM) ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నది. ఇందులో భాగంగా 14 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadra
కాంగ్రెస్తో పొత్తు ప్రయత్నాలు బెడిసికొట్టడంతో సీపీఎం బాటలోనే నడవాలని సీపీఐ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో కాంగ్ర
కాంగ్రెస్తో పొత్తు కుదరని కామ్రేడ్లు వేదాంత ధోరణికి దిగినట్టు తెలుస్తున్నది. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గురువారం చేసిన రెండు ట్వీట్లు ఆ పార్టీ నిరాశా నిస్పృహలను వెల్లడిస్తున్నదని పరిశీలకులు పేర్�
చెన్నూరు టికెట్ వ్యవహారంపై సీపీఐ నేత నారాయణ (CPI Narayana) అసహనం వ్యక్తం చేశారు. నిశ్చితార్థం అయిన తర్వాత అందమైన అమ్మాయి గానీ, అబ్బాయి గానీ దొరికితే లగేస్కుని పోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగొచ్చేమో.. మరి వ�
Telangana | కాంగ్రెస్తో వామపక్షాల పొత్తు బెడిసికొట్టినట్టు తెలుస్తున్నది. వామపక్షాలు తాము కోరిన సీట్లపై కాంగ్రెస్కు విధించిన గడువు బుధవారంతో ముగిసింది. అయినప్పటికీ కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన కనిపించల�