కేంద్రం ఇచ్చిన హామీలు అమలు కానట్టు రుజువుచేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పుతో కొట్టుకుంటారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సవాల్ విసిరారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో దేశానికి చాలా ప్రమాదమని, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ధ�
తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి దేశ సౌభాగ్యం కోసం భారత రాష్ట్ర సమితిగా మారింది. తన ప్రభుత్వ సక్సెస్ మాడల్ను దేశానికి అందించడానికి సిద్ధమైంది. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు తన గమ్యాన్ని �
ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన రాష్ట్రప్రభుత్వాలపై దాష్టీకాన్ని కనబరుస్తున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో రాజ్భవన్' ముట్టడి కార
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ‘చలో రాజ్భవన్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్య విలు
అత్యధిక లాభాలను ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కార్పొరేట్ సంస్థలకు తెగనమ్మి దేశాన్ని అప్పుల పాలు చేయడంలో మోదీ ప్రథమ స్థానాన్ని ఆక్రమించారు.
కేంద్ర ఎన్నికల కమిషన్కూ కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. ఎన్నికల కమిషనర్ నియామకంలో కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహాన్ని ప్రదర్శించింద�
గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలన్న డిమాండ్తో డిసెంబర్ 7న రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. గవర్నర్లు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం �