భారతదేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎల్లకాలం పరిపాలించలేవని, వచ్చే 2024 సంవత్సరంలో జరిగే సాధారణ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా అన్నారు. ఇందుకు ప్రజాస్వ�
CPI Secretary| విజయవాడలో జరుగనున్న సీపీఐ జాతీయ మహాసభలు జాతీయ రాజకీయాలల్లో పెను మార్పులను తీసుకురానున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో శుక్రవారం నుంచి 18 వరకు సీపీఐ 24వ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్టు మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కౌన్సిల్
తెలంగాణపట్ల కడుపు నిండా ద్వేషం, గుండె నిండా ద్రోహం ఉన్న ప్రధాని మోదీ, బీజేపీ పార్టీకి మునుగోడులో ఓట్లు అడిగే హకు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
బీజేపీ పాలనలో దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా విమర్శించారు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్తగా పెట్టబోతున్న జాతీయ పార్టీని సీపీఐ స్వాగతిస్తున్నదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ చెప్పారు. బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఆ పార్టీ ఉండాలని గురువార
సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ అంజాన్ బీజేపీ సర్కారుది హిట్లర్ మార్గమని విమర్శ హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిట్లర్ మార్గంలో ప్రయాణిస్తున్నదని సీపీఐ జాతీయ క
Kunamneni Sambasiva rao | సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శి పదవికి ఆ పార్టీ నేత పల్లా వెంకట్రెడ్డి, సాంబశివరావు పోటీ పడ్డారు.
జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి బలోపేతానికి కృషి చేసే అంశంపై అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో జరిగే తమ జాతీయ మహాసభలో చర్చిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు.
కమ్యూనిస్టు పార్టీల ఏకీకరణ కోసం సీపీఐ చేస్తున్న ప్రతిపాదనకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ప్రత్యామ్నాయం అంటే ఒక సంక్షేమ పథకమో, ఒక రాజకీయ నినాద�