అధిక ధరలను నియంత్రించాలని కోరుతూ 31న నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నాయకులు వి.ప్రభాకర్, దేవారాం కోరారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో
సీపీఐ భారీ నిరసన అరెస్టులను ఖండించిన నేతలు హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనను నిరసిస్తూ హిమాయత్నగర్లో గురువారం సీపీఐ భారీ ప్రదర్శన నిర్వహించింది. ఆ పార్టీ నాయకులు, కార్య�
సీపీఐ నేత నారాయణ హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) విద్యార్థులపై నిఘా పెట్టడం అప్రజాస్వామికమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ప్రపంచంలో గుర్తింపు పొ�
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన చట్టం హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, నదీ జలాలు, ఇతర అంశాల్లో రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై సాగే ఉద్యమంలో టీఆర్ఎ
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా ఈ నెల 25 నుంచి 31 వరకు పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో సీపీఐ రాష్ట్�
అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు వెంకట్, శ్రీనివాసులు పేర్కొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ పిలు పు మేరకు ఆదివారం ఈసీఐఎల్ చౌరస్తాలో సీపీఎం ఆ�
కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించాలని సీపీఐ మండల కార్యదర్శి యాదయ్యగౌడ్ అన్నా రు. సమ్మెలో భాగంగా రెండో రోజు మంగళవారం మల్కాజిగిరి చౌరస్తాలోని లేబర్ అడ్డా వద్ద సీప�
కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి కరీంనగర్ తెలంగాణ చౌక్, మార్చి 16: కృష్ణా, గోదావరి నదీజలాల నిర్వహణ బోర్డులను ఏర్పాటుచేసి రాష్ట్ర హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం
కేంద్రంలోని బీజేపీ పాలనతో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాకవి జయరాజ్ ‘జాగోరే జాగో..’ పాటకు పదేండ్లు ప�
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం హిమాయత్నగర్లోని మక్దూం భవన్లో జరిగిన సీపీఐ ప్రజాసంఘాల ముఖ్యనాయకుల సమావేశ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఫ్రంట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబా