న్యాయవ్యవస్థ తీర్పును పున:పరిశీలించాలి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): హకుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేయడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి �
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అగ్నిపథ్ను రద్దు చేయాలని సీపీఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బందు సాయిలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా జిల్లా కేంద్�
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి మునుగోడు, జూన్ 3: దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా పాలించడంలో మోదీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధా�
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామ�
పెరుగుతున్న ధరలతో కార్మికుల జీవితాలు దుర్భరమవుతున్నాయని, ధరలు తగ్గించే వరకు ప్రజాపోరాటాలు చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. పెరిగిన ధరలను వ్యతిరేకిస్తూ సోమవారం సంగారెడ్డి కలెక�
అధిక ధరలను నియంత్రించాలని కోరుతూ 31న నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నాయకులు వి.ప్రభాకర్, దేవారాం కోరారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో
సీపీఐ భారీ నిరసన అరెస్టులను ఖండించిన నేతలు హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనను నిరసిస్తూ హిమాయత్నగర్లో గురువారం సీపీఐ భారీ ప్రదర్శన నిర్వహించింది. ఆ పార్టీ నాయకులు, కార్య�
సీపీఐ నేత నారాయణ హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) విద్యార్థులపై నిఘా పెట్టడం అప్రజాస్వామికమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ప్రపంచంలో గుర్తింపు పొ�
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన చట్టం హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, నదీ జలాలు, ఇతర అంశాల్లో రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై సాగే ఉద్యమంలో టీఆర్ఎ
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా ఈ నెల 25 నుంచి 31 వరకు పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో సీపీఐ రాష్ట్�
అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు వెంకట్, శ్రీనివాసులు పేర్కొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ పిలు పు మేరకు ఆదివారం ఈసీఐఎల్ చౌరస్తాలో సీపీఎం ఆ�
కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించాలని సీపీఐ మండల కార్యదర్శి యాదయ్యగౌడ్ అన్నా రు. సమ్మెలో భాగంగా రెండో రోజు మంగళవారం మల్కాజిగిరి చౌరస్తాలోని లేబర్ అడ్డా వద్ద సీప�