భద్రాచలం, ఫిబ్రవరి 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణ బంద్ ప్రశాంతంగా ముగిసింది. భద్రాచలం మండలంలోని ఐదు పంచాయతీలను కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా ఏపీలో విలీనం చేసిందని, వాటిని తిరిగి తెలంగా�
నల్లగొండ : అమరవీరుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ తెలంగాణ ను అవమాన పరుచడంపై సీపీఐ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో న�
బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నంతకాలం టీఆర్ఎస్కు తమ సహకారం ఉంటుందని సీపీఐ జాతీ య కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్పై సీఎం కేసీఆర్ విమర్శలను స్వాగతిస్తూ అభినందిస్తున్నామని చెప్పారు
హిమాయత్నగర్, జనవరి 22: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. హిమాయత్నగర్లోని మఖ్ధుం భవన్లో అగ్రిగోల్డ్ బాధితులు శనివారం చాడ వెంకట్రెడ్డిని కల�
సీపీఐ పార్లమెంటరీ పార్టీ నాయకుడు బినోయ్ విశ్వం హిమాయత్నగర్/ హైదరాబాద్, జనవరి 10 : మోదీ ప్రభుత్వం అజేయమైనదేమీ కాదని సీపీఐ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, అఖిల భారత ఎల్ఐసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు
ఆత్మీయంగా స్వాగతించిన కేసీఆర్.. జాతీయ రాజకీయాలు, రాష్ట్ర అభివృద్ధిపై చర్చ హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో సీపీఐ, సీపీఎం జాతీయ అగ్రనేతలు శనివారం ప్రగతిభవన్లో సమావేశ
ఆ పార్టీతో దేశ రాజకీయ వ్యవస్థకే ముప్పుసీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజాహైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీ అధికారంలో కొనసాగితే కేవలం వామపక్ష పార్టీలకే కాకుండా, రాజకీయ వ్యవస్థకే ముప్పు ఏర్పడు
లౌకికవాద శక్తులన్నీ ఏకం కావాలి బీజేపీ పాలనకు చరమగీతం పాడాలి ఆ పార్టీతో దేశ సమగ్రతకు పెను ముప్పు యూపీ, పంజాబ్ ఎన్నికల్లో బీజేపీకి ఓటమే దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు ఆ పార్టీపై పోరాటానికి ఇదే సరైన
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): సీసీఐని వెంటనే పునఃప్రారంభించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్పాండేకు గురువారం �
ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎంఎల్సీ గా గెలుపొందిన తరువాత తాతా మధు సోమవారం ఖమ్మం నగరంలోని సీపీఐ కార్యాలయానికి వెళ్లి పార్టీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి కృతజ�
లఖింపురి ఘటనపై చర్యలేవి కేంద్రంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్ ఉభయసభల్లో ఎలాంటి చర్చ జరుపకుండా సాగు చట్టాల రద్దును ఆమో
హిమాయత్నగర్,నవంబర్ 23: రైతులు పండించిన ధాన్యంను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని సీపీఐ నగర కార్యదర్శి ఇ.టి నరసింహ, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవల
వరంగల్ చౌరస్తా : కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్మిశ్రాపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ జిల్లా నాయకులు సోమవారం వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్లో కేంద్ర ప