ఎదులాపురం : అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం మున్సిపల్ పరిధి టీఎన్జీవో భవనంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ టీకా సెంటర్, బృందావన్కాల�
మాస్కో: రష్యాలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. గత వారం రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. గురువారం కొత్తగా రికార్డుస్థాయిలో 40,096 కరోనా కేసులు, 1,159 మరణాలు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య అధికారులు తెలిపా
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల్లో కొవిడ్, సంబంధిత ఇతర అంశాలపై కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ బుధవారం అన్ని రాష్ర్టాల వైద్యారోగ్య కార్యదర్శులతో సమావేశమయ్యారు. వ్యాక్�
కోల్కతా : హోం ఐసోలేషన్లో ఉండే కొవిడ్-19 రోగుల ఆరోగ్యంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు దీపావళికి క్రాకర్స్ కాల్చడంతో పాటు వాటి సేల్పై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిష�
550 students test Covid-positive | హిమాచల్ప్రదేశ్లో నెల రోజుల్లో 550 మందికిపైగా విద్యార్థులు కొవిడ్-19 పాజిటివ్గా పరీక్షించినట్లు రాష్ట్ర ఆరోగ్య అధికారి
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) పార్టీ చీఫ్ రాజ్ ఠాక్రే, ఆయన తల్లి కుందా ఠాక్రే, సోదరికి కరోనా సోకింది. కొవిడ్ పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని బీఎంసీ అధికారి తెలిపారు. కాగా, రాజ్ ఠాక్
న్యూఢిల్లీ : కరోనా టీకా డోసుల పంపిణీ వంద కోట్ల మైలురాయికి చేరడం తమ ప్రభుత్వ ఘనతగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ పేర్కొనడాన్ని కాంగ్రెస్ ఆక్షేపించింది. వైరస్