Covid-19 | దేశంలో కొత్తగా 12,729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,43,33,754కు చేరింది. ఇందులో 1,48,922 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
లండన్ : కరోనా కట్టడిలో వ్యాక్సినేషన్ ఎంతటి కీలకమో తాజా అధ్యయనం వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారితో పోలిస్తే వ్యాక్సినేషన్కు దూరంగా ఉన్న వారు వైరస్ బారినపడిత�
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24గంటల్లో 12,885 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. తాజాగా 15,054 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి బారినపడి 461 మంది ప్రాణాలు కోల�
బషీరాబాద్ : అధికారులు ఒక బృందంగా ఏర్పడి ఇంటింటి సర్వే నిర్వహించి వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. బుధవారం మండల పరిధిలోని రెడ్డి ఘణపూర్, అల�
లండన్ : కరోనా మహమ్మారి కట్టడికి బూస్టర్ డోసుల వాడకంపై ఇంకా స్పష్టత రాకున్నా కొవిడ్-19 మూడవ డోసు తీసుకున్న వారిలో ఇతరులతో పోలిస్తే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని లాన్సెట్ జర్నల్లో ప
31 children commit suicide every day in the country | దేశంలో చిన్నారులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. వివిధ రకాల కారణాలతో రోజుకు 31 మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ విషయం
అమ్మకాలు భారీగా పెరుగుతాయన్న అంచనాలున్యూఢిల్లీ, అక్టోబర్ 30: ఈ దీపావళికి పసిడి…కాంతుల్ని వెదజల్లుతుందన్న ఆశాభావాన్ని ఆభరణ వ్యాపారులు వ్యక్తంచేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడంతో పాటు బంగార�
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసులు తగ్గడంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి దేశ రాజధానిలో సినిమా ధియేటర్లు, మల్టీప్లెక్స్లను నూరు శాతం సామర్ధ్యంతో అనుమతించాలని ఢిల�
వికారాబాద్ : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మున్సిపల్లో 100శాతం పూర్తి చేసేందుకు అందరూ సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో క�